తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది సంబురాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ ప్రగతి పేరిట జరిగిన సభల్లో విప్ బాల్క సుమన్తోపాటు ఎమ్మె�
పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా కల్పిస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 67 మ�
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులని ఆదిలాబాద్ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. �
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం యేటా అధికారికంగా నిర్వహిస్తున్నదని, బంజారాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తాంసి : తెలంగాణ ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల కింద అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక సహాయం అందుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం
బోథ్ : బోథ్ నియోజకవర్గం పరిధిలో వాగులపై వంతెనలతో పాటు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కోరారు. ఈ మేర�