తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ నుంచి గోదావరి జలాలు జిల్లాకు అందుతున్నాయి. తాజాగా ఆత్మకూరు(ఎం)లోని వీర్ల చెరువుకు నీళ్లు రావడంతో
కాళేశ్వరం జలాల రాకతో సూర్యాపేట జిల్లాలో నీలి విప్లవం ఊపందుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను పునరుద్ధరించగా ప్రస్తుతం అవి వేసవిలో సైతం నిండుకుండను తలపిస్తున్నాయి.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని పెద్దపేట చెరువు రైతుల పాలిట కల్పతరువుగా మారింది. చెరువు నీటితో వానకాలంతోపాటు యాసంగిలోనూ రైతన్నలు పంటలు సాగు చేస్తున్నారు. వరి, మక్కతోపాటు ఇతర ఆరుతడి పంటలు పండిస్తూ �
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డ్యామ్, కాకతీయ, లక్ష్మీ కాలువల నిర్వహణకు గతంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండేది. కాలువలు, ప్రాజెక్టు పైన పిచ్చిమొక్కలు, చెట్లు భారీగా పెరిగి అడవిని తలపించేది. అక్టోబర్ నెలలో ఎస్స�
సాగునీటి రంగంలో మిషన్ కాకతీయ అద్భుత ఫలితాలను ఆవిష్కరించింది. నాటి పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన చిన్ననీటి వనరులకు పునర్జీవం పోసింది. వర్షపు జలాలతో చెరువులు నిండుగా మారి ఊరుకు జలకళను తీసుకొచ్చ
రాచకొండలో 50 వేల ఎకరాల భూములను లాక్కుంటామన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై రైతులు, గిరిజనులు భగ్గుమంటున్నారు. అధికారంలోకి రాగానే ఇక్కడి భూములు ఏపీలోని అమరావతి మాదిరి లాక్కుంటామని అనడంపై దుమ్మెత్
అభివృద్ధిలో పరుగులు తీస్తున్న కొడంగల్ నియోజకవర్గం రూపురేఖలు మారాయి. ఒకప్పుడు వెనుకబడిన ఈ ప్రాంతానికి ఐదేండ్లలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు రూ.2 వేల కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు నీలి విప్లవానికి శ్రీకారం చుట్టింది.
సమైక్య పాలనలో కుంటుపడిన హుజూర్నగర్ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
కృషితో నాలుగేండ్లలో ర
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా మారింది. ఇప్పటికే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన మంచిరెడ్డి ప్రజల మన్ననలు పొందడంతో మళ్లీ గులాబీ జెండా రెపరెపలాడనున్నది. ఐదేండ్ల కాలంల
సమైక్య పాలనలో ఆలేరు పరిస్థితి కన్నీటిగాథ లాంటిది. చుక్క నీరు లేక బీడువారిని భూములు దర్శనమిచ్చేవి. చదువుకు దూరంగా, రోగాలకు చేరువగా అన్న పరిస్థితి ఉండేది. 65 ఏండ్ల కాంగ్రెస్ పాలనతో నిరాధారణకు గురైన ఆలేరు స�
తుంగతుర్తి నియోజకవర్గానికి 66 ఏండ్ల చరిత్ర ఉంది. 1957లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆవిర్భవించింది. అంతకుముందు సూర్యాపేట నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ఆది నుంచి కమ్యూనిస్టు,
ఇంటింటికి నల్లా నీళ్లివ్వటానికి మా ఉమ్మడి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ నుంచే మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టావు. మంచినీళ్లు లేక ఫ్లోరోసిస్తో నవిసిన ఫ్లోరిన్ పీడిత గ్రామాల పీడను పోగొట్టి ఇంటింటికి నల్లా�
జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని రాష్ట్ర స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్ అన్నారు. సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన వన్ వీక్ వన�