Nandini Gupta | మిస్ వర్డల్ పోటీల్లో నందిని గుప్తా ప్రయాణం ముగిసింది. పోటీల నుంచి నందిని గుప్తా ఎలిమినేట్ అయ్యింది. టాప్ 20లో చోటు దక్కించుకున్నా.. టాప్-8లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది.
చెన్నైలో జన్మించిన ఇండియన్ అమెరికన్ టీనేజర్ కెయిట్లిన్ శాండ్రా నెయిల్ (19) మిస్ ఇండియా యూఎస్ఏ 2024 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. తాను తన కమ్యూనిటీపై శాశ్వతమైన ముద్ర వేయాలనుకుంటున్నానని, మహిళా సాధిక�
‘మెంటల్ మదిలో’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన తమిళ అందం నివేదా పేతురాజ్. వరుస అవకాశాలతో కథానాయికగా నిలదొక్కుకుంది. తెలుగు, తమిళం ఉభయ భాషా చిత్రాల్లోనూ సత్తా చాటుతున్నది.
Miss India 2022 Sini Shetty | ఈ ఏడాది మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న కన్నడ సోయగం.. సినీశెట్టి. రాబోయే మిస్ వరల్డ్ పోటీల్లోనూ మెరిసేందుకు సిద్ధమవుతున్నది ఆ ఆరడుగుల అందగత్తె. సినీశెట్టి త్వరలోనే వెండితెరపైనా అభిమా
మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2022గా బ్రిటన్లోని భారత సంతతికి చెందిన ఖుషీ పటేల్ నిలిచారు. విదేశాల్లోని భారత సంతతికి చెందిన యువతులకు ఈ పోటీలు నిర్వహిస్తారు
Femina Miss India | అందాల పండగొచ్చింది. ఈ సంవత్సరం కూడా ‘ఫెమినా’ ఆంగ్ల పత్రిక ఆధ్వర్యంలో మిస్ ఇండియా తొలిదశ పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ముద్దుగుమ్మలు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ప్రజ
మిస్ అండ్ మిస్టర్ ఇండియా పోటీలను జాతీయస్థాయిలో నిర్వహిస్తామని వింగ్స్ మోడల్ హబ్ తెలిపింది. గతంలో హైదరాబాద్లో నిర్వహించిన ఈ పోటీలను పాన్ ఇండియాకు తీసుకువెళ్తున్నట్లు
లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సయీద్ అహ్మద్ కుమారుడు కవి అహ్మద్పై పోలీసులు లైంగిక దాడి, దోపిడీ ఆరోపణలపై �
ముంబై : మాజీ మిస్ ఇండియా యూనివర్స్, మోడల్ పారి పాశ్వాన్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు డ్రగ్స్ కలిపిన డ్రింక్ ఇచ్చి అశ్లీల వీడియో షూట్ చేశారని ముంబైలోని ఓ ప్రొడక్షన్ హౌస్పై ఆమె ఆరోపణలు చేశా�
పది ఫస్ట్గా పాసయ్యాక కూడా ఆమె చదువు ప్రశ్నార్థకమే. ఇంటర్లో అదరగొట్టినా ‘చదివింది చాలు’ అన్నారు. కానీ, ఆమె పట్టుదల డాక్టర్ని చేసింది. ఎందరు వెనక్కి లాగినా, అన్నల ప్రోత్సాహంతో అనుకున్నది సాధించింది. అంత�
అందాల పోటీలంటే కుబేరులకు సంబంధించిన విషయమని అనుకుంటారు. కానీ, ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ ఆటోవాలా తన కూతురు అందాల కిరీటం గెలువాలని కలలు కన్నాడు. అయితే, ఒక్క అడుగు దూరంలో కిరీటం చేజారినా దేశ ప్రజల మనసులను గెల