Minority Gurukuls | అల్ప సంఖ్యాక వర్గాల్లో విద్యాభివృద్ధిని పెంపొందించి, వారి కుటుంబాల్లో వెలుగు రేఖలు నింపే క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మైనార్టీ గురుకుల విద్యాసంస్థను ప్రారంభ�
బదిలీలపైన ఉన్న నిషేధాన్ని తొలగించి గురుకులాల్లో వెంటనే అధ్యాపకుల, ఉద్యోగుల బదిలీలను, పదోన్నతులను చేపట్టేందుకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం
ఎస్సెస్సీ ఫలితాల్లో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పరిధిలోని 89 గురుకుల పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణతను సాధించాయని అధికారులు తెలిపారు.
నైపుణ్యం ఉన్న ఫ్యాకల్టీ దొరకడం లేదని చెబుతూ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (టెమ్రిస్) పరిధిలోని సీవోఈలను కుదించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాజేంద్రనగర్ సీవోఈన
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 6,7,8 తరగతుల్లో, కరీంనగర్, గౌలిదొడ్డిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కాలేజీల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల మెరిట్ జాబితాను అధికారులు శనివారం విడుదల చేశారు.
ప్రభుత్వ సంస్థల్లో దుస్తులు ఉతికే పని రజకులకే కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. శనివారం నల్లగొండలోని గడియారం సెంటర్లో రజక సంఘాల సమితి రాష్ట్ర ముఖ్య సలహాదారు కొండూర�
రాష్ట్ర సర్కారు మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నది. ఇందులో భాగంగా బలగల గ్రామంలో రూ.36 కోట్లతో బాయ్స్-1, బాయ్స్-2 విద్యాలయాలను నెలకొల్పి సకల సౌకర్యాలు కల్పించింది.