రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన సహస్ర హత్యకేసును ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. బాలిక ఇంటి పక్కనే ఉండే 14 ఏండ్ల బాలుడే ఈ హత్యకు పాల్పడినట్లు తేల్చారు.
teen boys Relationship Ends With murder | ఇద్దరు యువకుల మధ్య స్వలింగ సంపర్క సంబంధం ఉన్నది. ఆ యువకుడికి దూరంగా ఉంచేందుకు మైనర్ బాలుడి కుటుంబం ప్రయత్నించింది. కలత చెందిన యువకుడు కూల్ డ్రింక్లో విషం కలిపి ఆ బాలుడ్ని హత్య చేశాడు.
మధ్యప్రదేశ్లోని శివపురిలో 17 ఏళ్ల బాలుడు అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. ఐదేండ్ల బాలికపై అఘాయిత్యం చేసి, ఆమె తలను అనేకసార్లు గోడకు మోదాడు. అతనిని అరెస్ట్ చేసి, మైనర్గా పరిగణించి, విచారిస్తున్నారు.
Viral news | ఆమె ఒక పాఠశాలలో టీచర్..! వయస్సు 25 ఏళ్లు..! అతనో మైనర్ బాలుడు..! వయసు 16 ఏళ్లు..! ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరికొకరు పరిచయం అయ్యారు..! ఆ పరిచయం ప్రేమగా మారింది..! బాలుడి తల్లిదండ్రులకు తెలియకుండా ఇద్దరూ పెళ్లి కూ�
పుణెలో ఇద్దరు యువకుల మరణానికి కారణమైన రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం తెరపైకి వచ్చింది. పోర్శే కారును మైనర్(17) నడిపాడని ఇప్పటివరకు పోలీసులు భావించారు. అతడిపైనే కేసు నమోదైంది.
Man Shot At By Minor Boy | వీధిలో నడుస్తూ వెళ్తున్న వ్యక్తి వెనుక నుంచి మైనర్ బాలుడు గన్తో తలపై కాల్పులు జరిపాడు. దీంతో ఆ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడ్ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లి�
Dalai Lama | ఒక బాలుడి పెదవులపై దలైలామా (Dalai Lama) ముద్దు పెట్టారు. ఆ తర్వాత తన నాలుకను బయటకు చాపారు. దానిని చప్పరిస్తావా అని ఆ బాలుడితో అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయన చర్యను పలువురు
15 ఏళ్ల బాలుడి కుటుంబంతో కలిసి 32 ఏళ్ల మహిళ కొంతకాలం ఉన్నది. ఈ సందర్భంగా అతడ్ని ఆకట్టుకుని లైంగిక చర్యలకు పాల్పడింది. ఆ బాలుడికి ఖరీదైన మొబైల్ ఫోన్ను బహుమతిగా ఇచ్చింది.
Kerala | కేరళలోని కన్నూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. రోడ్డుపై పార్కు చేసిఉన్న కారును తాకాడని ఓ మైనర్ బాలుడిని విచక్షణా రహితంగా తన్నాడో వ్యక్తి.
న్యూఢిల్లీ: తల్లిని వేధిస్తున్నందుకు, రైల్వే పోలీస్ అయిన తండ్రిని మైనర్ కుమారుడు కొట్టి చంపాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో పని చేస్తున్నాడ�