ఒకే మంత్రి, ఒకే ప్రభుత్వం, ఒకే ఉత్త ర్వు.. కానీ మాటలు మాత్రం వేర్వేరు. రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణం చెల్లించిన తర్వాత రూ.2 లక్షలు ఖాతాల్లో జమ చేస్తామన్న అదే నోటితో, నేడు అసలు రూ.2 లక్షలకు పైగా రుణమాఫీ చేస్తామని తా�
Telangana Floods | సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు గండి పడటానికి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డే కారణమన�
సుంకిశాల ఘటనపై కాంగ్రెస్ సర్కారు తెల్లముఖం వేసింది. వారం కింద జరిగిన ఘటనపై జలమండలి, ఏజెన్సీ గోప్యత పాటించాయని అందరికీ తెలిసిన సత్యం!. కానీ ఈ రాష్ర్టాన్ని పాలిస్తున్న ప్రభుత్వ పెద్దలకు ఘటనపై సమాచారమే లే�
తీసుకున్న రుణం చెల్లించలేదని రైతు భూమిలో ఫ్లెక్సీ కట్టిన నిజామాబాద్ డీసీసీబీ అధికారుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు.
హైదరాబాద్లోని తాజ్కృష్ణ వేదికగా జరుగుతున్న ప్రపంచ వరి సదస్సును (Global Rice Summit) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రెండు రోజులపాటు జరుగుతున్న ఈ సదస్సులో భారత్ సహా 30 దేశాలు పాల్గొన�
పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలతో రైతులకు మేలు జరుగుతుందని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. శుక్రవారం సిద్దిపేట మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభ�