Minister Thalasani | రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే కారు గుర్తుపై ఓటేసి BRS పార్టీని మరోసారి గెలిపించాలని హైదరాబాద్ నగర ఓటర్లకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్ర�
Minister Thalasani | వరల్డ్ రైల్వే ఆధ్వర్యంలో బల్గేరియాలో జరిగిన ప్రపంచస్థాయి టెన్నిస్ పోటీలలో తెలంగాణకు చెందిన యువకుడు పొన్నాల సిద్ధార్థ్ సత్తా చాటడం ఎంతో గర్వంగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల
Minister Thalasani | సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని బండిమెట్కు చెందిన పొన్నాల సిద్ధార్థ్ ఈ నెల 18 నుంచి 25 వరకు వరల్డ్ రైల్వే ఆధ్వర్యంలో జరిగే టెన్నిస్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం వెస్ట్ మారేడ్పల్లిలో�
KTR Birthday | ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి పెట్టుబడులు సాధించిన ఘనత మంత్రి కేటీఆర్కే దక్కుతుందని మంత్రి �
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ( GHMC) కమిషనర్ గా నూతనంగా నియమితులైన రోనాల్డ్ రోస్ బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో మర్�
Minister Thalasani | శంలో ప్రైవేటు దేవాలయాలకు ఆర్థిక సాయంత అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ప్రభుత్వ ఆర్థ�
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు కృష్ణం రాజు మృతిపట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో హీరోగా, నటుడిగా వివిధ పాత్రలలో తన విలక్షణ �
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద ఫ్రీడమ్ ఆయిల్
హైదరాబాద్ : దేశ స్వాతంత్య్ర చరిత్రను విద్యార్థులకు తెలియజెప్పాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వజ్రోత్సవాలలో భాగంగా గాంధీ చిత్ర ప్రదర్శనకు సహకరించిన తెలుగు ఫిల్మ�
హైదరాబాద్ : మన సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మొగల్పురాలోని శ్రీ జగదాంబ ఆలయం వద్ద 310 దేవాలయాలకు బోనాల ఆర్ధిక సహాయం చెక్కులను మంత్రి పంపిణీ చేశ�
హైదరాబాద్ : ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కమిటీ సభ్యుల కృషి ఫలితంగా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు బ్రహ్మాండ�
హైదరాబాద్ : బోనాల పండుగకు ముందే దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుంచి నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇ�
హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణాన్ని కన్నుల పండువగా.. అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈనెల 5 వ తేదీన జరిగే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, 6 వ తేదీన జరిగే రథో�