ఖమ్మం : దళితులు ఆర్థింకాగా ఎదుగాలని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రశేపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని చింతకాని మండలం నాగులవంచ, కోదుమూరు గ్రామంల
ఖమ్మం : ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా ఖమ్మం �
ఖమ్మం : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని పలు పనులను ప్రారంభించారు. 58వ డివిజన్ వివేకానంద కాలనీలో మురుగును తొలగించే పనులను ప్�
ఖమ్మం : పట్టణ ప్రగతిలో నిర్దేశించిన ఏ ఒక్క పని కూడా వదలొద్దని, పూర్తి స్ధాయిలో ఆయా పనులు పూర్తి చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను అదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం ఖమ్మం కార్�
హైదరాబాద్ : ఈ విశ్వం మీద నివసిస్తున్న సకల జీవరాశులకు చెట్లే ప్రణవాయువు అని, మొక్కల ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆధ్యా�
ఖమ్మం : కేసీఆర్ పాలన దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా ఖమ్మం వీడీవోస్ కాలనీ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి పు�
ఖమ్మం : గత పాలకులు ఖమ్మం జిల్లాకు చేసిందేమీ లేదు. బడుగుల నోట్లో మట్టి కొట్టాలని రాజకీయ వలస పక్షులు వస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంపులో రూ.1.10 కోట్�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంత్రి తన జన్మదినం పురస్కరించుకొని స్వయంభు నారసింహుని ద
ఖమ్మం : కులరహిత సమాజం కోసం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్రామ్ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. జగ్జీవన్రామ్ జయంతిని పురస్కర
భద్రాద్రి కొత్తగూడెం : కేంద్రం మెడలు వంచైనా తెలంగాణ ధాన్యం కొనిపిస్తామని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ వడ్లు కొనే వరకు కేంద్రంలోని బీజేపీని, రాష్ట్ర బీజేపీ నాయకుల్ని ఎక్కడికక్కడ
ఖమ్మం : శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం ఈ సారి అంగరంగ వైభవంగా నిర్వించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నెల 10న జరిగే శ్రీరామనవమికి స్వామివారి కల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రత్యేక చర్యలు తీసుకుందని, షీటీమ్ వ్యవస్థను ఎర్పాటు చేసి పటిష్ట పోలీస్ భద్రతను కల్పించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మహ�
పోలియో మహమ్మారిని శాశ్వతంగా తరిమివేసేందుకు ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారులకు చుక్కల మందు వేయించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. ఆదివారం ఖమ్మం నగరం 40వ డివిజన్ మొనినాన్ ప్�
చింతకాని: ప్రతి దళితవాడ బంగారు మేడ కావాలని,దళితుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. మండల పరిధిలో చిన్నమండవ, జగన్నాథపురం త�
ఖమ్మం: ఖమ్మం నగరపాలక సంస్ధ పరిధిలోని 17వ డివిజన్లో రూ. 30 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో డివిజన్ పరిధిల�