Minister Niranjan reddy | రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు తప్పవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjanreddy) అన్నారు.
Minister Niranjan Reddy | ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Mla Balraj) పై కాంగ్రెస్ అనుచరుల దాడిని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) ఖండించారు.
kanti velugu | ప్రపంచంలోనే విశిష్ట కార్యక్రమం కంటి వెలుగు అని, గల్లీ గల్లీలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్లో కంటివెలుగు సమీక్షా సమావేశంలో మంత్రి సింగ�
minister jagadish reddy | ప్రధాని మోదీవన్నీ దొంగమాటలేనని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారం గ్రామంలో నిర్మించిన వేర్ హౌసింగ్ గోదాములను వ్యవసాయశాఖ
Niranjan Reddy | భారతదేశ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఒక ప్రత్యేక విశిష్టత ఉన్నదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 74 ఏండ్ల క్రితం ఇదే రోజున భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిందని, రాజరిక పాలన నుంచి
'అగ్నిపథ్ స్కీం' అనేది కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకున్న అనాలోచిత నిర్ణయమని మంత్రి సింగిరెడ్డి
నిరంజన్రెడ్డి మండిపడ్డారు. త్రివిధ దళాల్లో సైనిక బలగాల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున
పంటలకు పర్యావరణహిత ఎరువులే మేలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. సోమవారం యూఏఎల్, మునారా ఆగ్రో టెక్నాలజీస్ కంపెనీలు సంయుక్తంగా తయారుచేసిన సేంద్రియ వ్యవసాయ సంబంధిత బయో సొల్యూషన్స్ను ప్రా�
రైతులు అవసరాలకు మించి వరి వేయొద్దని, ముఖ్యంగా యాసంగిలో వరి వద్దని సూచిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. దేశ, ప్రపంచ అవసరాల దృష్ట్యా డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే �
పంజాబ్ తరహాలోనే తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర సర్కారు కొనుగోలు చేయాలని రాష్ట్య వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు గం�
హైదరాబాద్ : రాష్ట్ర, దేశ చరిత్రలో సీఎం కేసీఆర్ నిలిచిపోతారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తిలో టీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది. సమావేశానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగ�
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నది సంజీవంగా ఉన్నదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం ఖైరతాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ భవన్లో ప్రారంభమైన రె�