తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగపర్వం నడుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ యువతకు నేనిచ్చే సలహా ఒకటే.
శతాబ్దాల చరిత్ర ఉన్న మెట్ల బావులు మన సంస్కృతిలో భాగం. అయితే దశాబ్దాలుగా నిరాదరణకు గురై..రూపురేఖలు కోల్పోయిన వీటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ చారిత్రక వైభవానికి సజీ�
జూబ్లీహిల్స్ మహాప్రస్థానం తరహాలో పంజాగుట్ట శ్మశానవాటికను తీర్చిదిద్దారు. ఇదే విషయాన్ని ఆదివారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ శ్మశాన వాటిక కొత్త సొబగులు, పచ్చందాలతో సర
Minister KTR | ఇప్పటిదాకా ఒక ఎత్తు.. ఇప్పుడు ఒకెత్తు అని.. యువత ప్రాణం పెట్టి చదివి తల్లిదండ్రులు, నమ్ముకున్న ఆత్మీయుల స్వప్నాన్ని సాకారం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చార
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ పరిధిలో క్రిస్టియన్ భవన్కు ప్రభుత్వం 2 ఎకరాలు కేటాయించిం ది. క్రిస్మస్లోపే ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్లో రాజన్న సిరిసిల్ల మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడీఎఫ్ మాడల్ క్యాటగిరీగా ప్రకటించినందుకుగాను నవంబర్లో ఫోర్స్టార్ రేటింగ్లో జిల్లాకు మొదటి �
మరుగునపడుతున్న శిల్పకళకు ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి జీవం పోస్తున్నారు. రాష్ట్రంలో శిల్పకళాకారుల సంఖ్యను పెంచాలన్న సంకల్పంతో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటీ(వైటీడీఏ)ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహ సంప�
Minister KTR | సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడే విధంగా పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో పోలీసు సెంటర్ ఆఫ్
Minister KTR | వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్ కావాలని కోరుకుంటారు. అలానే నేనూ డాక్టర్ అవ్వాలని మా అమ్మ కోరుకుందని మంత్రి చెప్పారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.28.51 కోట్ల వ్యయంతో చేపట్టిన ఏడు అభివృద్ధి పనులకు శుక్రవారం రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు �