కంప్యూటర్లో డిజైన్ చేసిన ఆకృతిని భౌతిక వస్తువుగా మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. అరచేతిలో ఇమిడే వస్తువు నుంచి మొదలుకొని ఏకంగా ఒక అంతస్థు సైజులో ఉండే ఇంటిని సైతం ప్రింటింగ్ చేసి పెడుతుంది
Kukatpally | రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ కూకట్పల్లి నియోజకవర్గంలో పర్యటించారు. కేపీహెచ్బీ కాలనీలోని ఫేజ్ -9లో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్టును కేటీఆర్ ప్రారంభించారు.
Amara Raja Group | అమరరాజా గ్రూప్ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీ యూనిట్ను నెలకొల్పనున్నట్లు అమరరాజా
Bansilalpet Step well | సికింద్రాబాద్ బన్సీలాల్పేటలోని పురాతన మెట్ల బావి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 300 ఏండ్ల చరిత్ర కలిగిన దీనిని మంత్రి కేటీఆర్ ఈ నెల 5న తిరిగి ప్రారంభించనున్నారు.
Minister KTR | గ్రూప్-4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అని మంత్రి కేటీఆర్ అన్నారు. వార్డ్ ఆఫీసర్ల నియామకంతో పౌర సమస్యలపై మరింతగా దృష్టి సారించవచ్చని చెప్పారు.
హైదరాబాద్ నగరం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. సంక్షేమం, అభివృద్ధిలో జోడెద్దుల్లా పరుగులు పెడుతూ దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ఆదర్శవంతంగా నిలుస్తున్నది. మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా యేటా రూ.వేల కోట్ల�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.1, 544 కోట్లతో ఆరేడు నెలల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మునుగోడులో గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షత�
minister ktr | నల్లగొండ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం ఇచ్చిన వాగ్ధాలన్నీ ఏడాదిలో నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. రాబోయే ఆరేడు నెలల్లో ఆర్అండ్బీ, పీఆర్, మున్సిప
Minister KTR | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తెలంగాణ ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై మంత్రి కేటీఆర్తో పాటు ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీశ్రెడ్డి, సత్యవతి
Minister Errabelli Dayakar Rao | కల్లాలు కట్టారని రూ.150కోట్లు ఖర్చు చేశారని తెలంగాణకు రావాల్సిన రూ.703కోట్ల ఉపాధి హామీ నిధులను కేంద్రం నిలిపివేసిందని, రైతుల కోసం కల్లాలు కట్టడం తప్పా ? మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డార�
Minister KTR | మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్తోపాటు
ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో ఇంకా పెండింగ్లో ఉన్న సమస్యలతోపాటు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష కోసం గురువారం జిల్లాకు ర
వాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు మొబిలిటీ గ్రాండ్ స్టార్టప్ చాలెంజ్ను నిర్వహిస్తున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు
గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ప్రముఖ కవయిత్రి తుమ్మల కల్పనారెడ్డి సీఎం కేసీఆర్పై ‘కట్లపూల దడి’ పేరుతో రాసిన కవితా సంపుటిని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.