హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థల్లో ఒకటైన అడ్వెంట్ ఇంటర్నేషనల్ ముందుకొచ్చింది. ఇక్కడ తమ కోహెన్స్ లైఫ్సైన్సెస్ ప్లాట్�
హైదరాబాద్లో మరో అతిపెద్ద మాల్ అందుబాటులోకి రాబోతున్నది. అబుదాబీకి చెందిన లులు గ్రూపు తాజాగా నగరంలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మాల్ను బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే త
జీనోమ్ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరించబోతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. మూడో దశ విస్తరణ కొనసాగుతున్నదని, ఇప్పటికే 132 ఎకరాలను ఇందుకోసం సమీకరించామని చెప్పారు.
హైదరాబాద్ అనతికాలంలోనే బయో హబ్గా ఎదిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఫార్మా, కెమికల్స్ ఉత్పత్తుల్లో తెలంగాణ లీడర్గా అవతరించిందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన పలు పారిశ్రామికవాడలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు చేతులమీదుగా వీటిని ప్రారంభించేందుకు అధికార యంత్రా
అమెరికాకు చెందిన మరో ప్రతిష్ఠాత్మక సంస్థ హైదరాబాద్లో తమ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అగ్రరాజ్యంలో దిగ్గజ మీడియా, వినోద రంగ సంస్థగా పేరొందిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కంపెనీ.. ఐటీ కారిడార్లోన�
దేశాన్ని సూపర్ పవర్గా మార్చాలంటే మనం ‘3ఐ’ మంత్రమైన ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్లపై ప్రధానంగా దృష్టి సారించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు అన్�
ఓ గురుకుల టీచర్ సమయస్ఫూర్తి 40 మంది విద్యార్థులను ప్రాణపాయం నుంచి కాపాడింది. వరద ప్రమాదాన్ని ముందే గ్రహించి, ముందు జాగ్రత్తగా ఆయన తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇటీవల కురిసిన వర�
జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్ఎన్డీప�
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుకు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. జూన్ 7,8 న దుబాయ్లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్షోకి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకు
డాటా స్టోరేజ్, విశ్లేషణల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన హైపర్సేల్ డాటా సెంటర్.. హైదరాబాద్లో భారీ స్థాయిలో ఏర్పాటు కానున్నది. తమ అనుబంధ సంస్థ నెక్స్ట్రా డాటా సెంటర్స్ ద్వారా ప్రముఖ దేశీయ ప్రై�
సింగరేణి బొగ్గు గనులను వేలం వేయడమంటే సింగరేణికి తాళం వేయడమేనని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను దివాళా తీయించినట్టే సింగరేణిపై కూడా కేంద్రం కుట్ర చేస్తున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర శా�
‘ఇక్కడి ప్రజల ఊపు చూస్తుంటే బీజేపీ, కాంగ్రెస్కు డిపాజిట్ గల్లంతు అనిపిస్తున్నది. రాజగోపాల్రెడ్డి 18 వేల కోట్ల కక్కుర్తి కోసమే ఈ ఎన్నిక వచ్చింది. ఆ పాపపు సొమ్ముతో ఇంటికి తులం బంగారం ఇస్తారట. అది తీసుకొన�
ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారాక రామారావు115 కోట్ల వార్షిక పెట్టుబడులు కొత్తగా 140 మందికి ఉద్యోగాలు హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): థర్మో ఫిషర్ సైంటిఫిక్స్ సంస్థ కొత్తగా హైదరా�
పారిశ్రామిక రంగంలో మార్పులు రావాలి మేం చెప్తే రాజకీయం చేస్తున్నారు పారిశ్రామిక సమాఖ్యలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి 35 ఏండ్లలోనే చైనా అగ్రరాజ్యంగా ఎదిగింది విధానాల్లో లోపంతోనే వెనుకబడి ఉన్నాం పెద్ద రాష్ర