ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి జూలై 15 మధ్య సెంట్రలైజ్డ్ పెన్షన్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CPENGRAMS) పోర్టల్ ద్వారా 55,000 కి పైగా పెన్షన్ సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించినట్లు కేంద్ర మంత్రి జితేం�
జమ్ము కశ్మీర్లోని ఉధంపూర్లో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి తొలి వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం ప్రారంభించారు. ఈ కేంద్రంతో హిమాలయాల పరిశోధనల్లో భారత్ ముందుం�
Lok Sabha | ఉద్యోగుల పదవీ విరమణ వయసును మార్చే ప్రతిపాదనలు ఏమీ లేవని కేంద్ర మంత్రి జిత్రేందర్ సింగ్ బుధవారం వెల్లడించారు. లోక్సభలో ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఉద్యోగుల పదవీ విరమణతో ఉత్పన్నమయ�
హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాలతో పాటు భారతదేశానికి ఇన్కాయిస్(భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం)నాణ్యమైన సేవలు అందించడం అభినందనీయమని, ప్రధాని నరేంద్రమోడీ వికసిత్ భారత్-2047 విధానానికి ఇది ఎంత�
పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ తెలిపారు. గ్రీన్వర్క్స్ బయో, సీఎస్ఐఆర్ - ఐఐసీటీ సహకారంతో సింగిల్ యూజ్ ప
CBI | తమిళనాడు, తెలంగాణ సహా పది రాష్ట్రాలు కేసులు దర్యాప్తు చేసేందుకు సీబీఐకి ఇచ్చిన సమ్మతిని ఉప సంహరించుకున్నాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభకు తెలిపింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ (
ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ప్రభుత్వ, గ్రాంట్-ఇన్-ఎయిడ్ పాఠశాలల్లో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వమే వెల్లడించింది.
లోక్సభలో కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, ఆగస్టు 3: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2021 మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు లోక్సభలో బుధవారం కేంద్ర మంత్రి జితేంద
వాటిపై మరిన్ని పరిశోధనలు జరుగాలి కేంద్ర శాస్త్రసాంకేతికశాఖ మంత్రి జితేంద్రసింగ్ సంగారెడ్డి, జూలై 4 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తు రవాణా అవసరాల్లో డ్రైవర్ రహిత (అటానమస్) వాహనాల పాత్ర కీలకంగా ఉంటుందని కేం�
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వర్క్ఫ్రం హోం ఆదివారంతో ముగిసింది. సోమవారం నుంచి అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు విధిగా కార్యాలయాల విధులకు హాజరవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా విజృంభణ నేపథ్యం�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2020 మార్చి 1 నాటికి 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. కేంద్రంలోని అన్ని శాఖల్లో మంజూరైన పోస్టులు గతేడాది మార్చికి
‘12 భాషల్లో జాతీయ పరీక్ష’ను అమలుచేయండి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం అమలులో తాత్సారం హిందీ, ఇంగ్లిష్లోనే కేంద్రప్రభుత్వ పోటీ పరీక్షలు హిందీయేతర రాష్ర్టాల అభ్యర్థులకు తీవ్ర నష్టం కేంద్ర సహాయమంత్రి జితేంద