ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యుత్ రంగం సంక్షోభంలోకి వెళ్లిపోయిందని, దేశం చీకట్లోకి నెట్టేలా ఆ నిర్ణయాలున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. విద్యుత్ రం�
సంస్కృతీ, సాంప్రదాయాలకు తెలంగాణ పెట్టింది పేరని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. యావత్ ప్రపంచంలో ఎక్కడా.. ఏ జాతికి లేని సాంస్కృతిక వారసత్వం ఒక్క తెలంగాణాకు మాత్రమే ఉం�
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో సూర్యాపేట జిల్లా మెడికల్ హబ్గా మారిందని జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని వివిధ వైద్య విభాగాల అధిపతులు కొనియాడారు. సీఎం కేసీఆర్తో ఉన్న చనువుతో మంత్రి జగదీశ్�
హైదరాబాద్ : తొలిసారిగా లైన్ ఉమెన్ ఉద్యోగం ఇచ్చిన టీఎస్ ఎస్పీడీసీఎల్ దేశ చరిత్రలో నిలిచిపోతుందని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. టీఎస్ ఎస్పీడీసీఎల్లో తొలిసారిగా లైన్ ఉమెన్గా ఉద్యో�
సూర్యాపేట : రైతాంగం అధిక ఆదాయం వచ్చే ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో మధర్ థెరిస్సా ఫౌండ�
రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం రాత్రి
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అన్ని మతాలకు సమప్రాధాన్యం లభిస్తున్నదని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ టౌన్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముస్లింలకు శనివారం ఏర్పాటు చేసిన ఇఫ�
హైదరాబాద్ నుంచి జనగామ దిశగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఈ సంఘటన జరిగింది. ఒక్కసారిగా బస్సు అదుపుతప్పింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును
తెలంగాణ ఉచిత విద్యుత్ లక్ష్యాన్ని కేంద్రం దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని రాష్ట్ర విద్యుత్శాఖా మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో ఊహించని విజయాలు సాధించి, ఉచిత విద్యుత్ అందిస్త�
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి ఆటంకాలు ఉండబోవని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రిజగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. 317 జీవో తెచ్చిందే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ
హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రులకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ
'శుభకృత్' పేరులోనే శుభం ఉందని, అందరికీ మంచే జరుగాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆకాంక్షించారు. ఈ ఏడాది మరింత జనరంజకంగా సాగాలని కోరుకున్నారు. నూతన తెలుగు సంవత్సరాది ఉగా
మంత్రి జగదీశ్రెడ్డి మరోసారి ఔదార్యం చాటారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇటీవల ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అండగా న�
సూర్యాపేట: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని విద్యుత్శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచించారు. సూర్యాపేటలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో
Dalit Bandhu | ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కలిసి దళితబంధు పథకం లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్ట�