అంబర్పేట : దుర్గాభాయ్ దేశ్ముఖ్ మహిళల విద్యా వికాసం కోసం తన జీవితమంతా పనిచేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధురాలని ఆమె స్పూర్తిని కొనసాగించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు.
Harish rao | ఆరోగ్య శ్రీ నిధుల విడుదల ఆలస్యం లేదు. ఇంకా తొందరగా నిధులు విడుదల అయ్యేటట్లు చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
Horticulture University | రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీలు డిమాండ్ ఉన్న పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలి అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సూచించారు. ఆయిల్ సీడ్, పప్పు దినుసులు, ఆయిల్ ఫామ్ సాగు,
మా మంత్రులు రాష్ట్ర రైతుల ప్రతినిధులు మంత్రులు, ఎంపీలకు అవమానం దారుణం ఆరుగురు మంత్రుల కన్నా పెద్ద బృందం ఉంటదా? మేం ఢిల్లీకొచ్చింది.. బిచ్చమడిగేందుకు కాదు మీ బాధ్యతను మీకు గుర్తు చేసేందుకే వచ్చినం తెలంగా�
Harish Rao | తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య రంగాన్ని పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తునారని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజి ఉండాలనే..
Minister Harish Rao | రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు బుధవారం జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మల్దకల్లో శ్రీ స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని మంత్రి హరీశ్రావు
Errolla Srinivas | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాల మేరకు ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తాను అని టీఎస్ఎమ్ఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. టీఎస్ఎమ్ఎస్ఐడీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అన
Minister Harish rao | పేషంట్లకు త్వరిత గతిన ఆరోగ్య పరీక్షలు, మందులు అందించే ఒక గొప్ప బాధ్యత ఇప్పుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మీద ఉంది. తను చురుకుగా ఉండి, తన సంస్థను మరింత ముందుకు సమర్థవంతంగా నిర్వర్తించి కేసీఆర్ నమ్మకాన్న�
Minister Harish Rao fires on Union Minister Piyush Goyal | కేంద్రమంత్రి పీయూష్ గోయల్పై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు
Bio-CNG plant | గతంలో సిద్దిపేటలో నలు దిక్కులా ప్రదేశాలు చెత్తతో నిండి పోయేవి. సిద్దిపేటలో చెత్త కుప్పలు ఉండకూడదనే ఉద్దేశంతోనే బయో-CNG ప్లాంట్ను ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు
మంత్రి హరీశ్రావు | ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు ఓ వరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ క్రిస్టియన్ భవన్ ఆవరణలో గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎ�
మంత్రి హరీశ్రావు | గజ్వేల్ పట్టణంలో రూ.1.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రిస్టియన్ భవనాన్ని సోమవారం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
మంత్రి హరీశ్రావు | గత ఏడాది కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం సందర్భంగా రూ.లక్ష ప్రకటించిన మంత్రి తన్నీరు హరీశ్రావు శుక్రవారం ఆలయానికి డబ్బులు పంపించి మొక్కు చెల్లించుకున్నారు.