మంత్రి ఎర్రబెల్లి| రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ఉన్నా ఒక్క జాతీయ ప్రాజెక్టు తేలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఆపార్టీ ఎంపీలు తెలంగాణకు చేసిందేమిటని ప్రశ్నిం�
మునుగోడు: రోజుకు ఉపాధి కూలీ ఎంతిస్తుండ్రమ్మా.. అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉపాధిహమీ కూలీల ను ఆప్యాయంగా పలకరించారు. శుక్రవారం మునుగోడు మీదుగా వెళ్తూ కాన్�
కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రుల సమీక్ష | కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన విష
మంత్రి ఎర్రబెల్లి| హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ. కేశవరావు సేవలు మరువలేనివని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జస్టిస్ కేశవరావు సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే.
కేంద్రమంత్రి.. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి | తెలంగాణ మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మరోసారి ప్రసంశించారు. ఛత్తీస్గఢ్ పర్యటనలో ఉన్న ఆయన దేశంలో
మంత్రి ఎర్రబెల్లి| జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత హస్త కళ అద్భుత కళ అని, అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన గొప్ప కళాకారులు చేనేతలని �
మంత్రి ఎర్రబెల్లి | మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన�
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : రామప్పకు యునెస్కో గుర్తింపు రావడానికి కృషిచేసి, ప్రోత్సహించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్ర�
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం మరింత చేయూతనిస్తున్నదని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి | నిరుపేద సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. సోమవారం రాయపర్తి మండల కేంద్రంలోని
పాలకుర్తి అభివృద్ధిపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష | పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదివారం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ధి పనులను పూర్త
శంషాబాద్ రూరల్, జూలై 22: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా�
19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి: మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి అయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. 99.69 శాతం లక్ష్యం సాధించినట్టు ఒ