టీఆర్ఎస్ ప్రభుత్వం| టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం అసువులుబాసిన అమరులకు జోహార్లు అర్పిస్తున్�
కరోనా టీకా | వరంగల్ ఎంజిఎంలో కరోనా టీకా రెండో డోసును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీసుకున్నారు. ఓపీ రూం నంబర్ 3
ఫిస్ట్బాల్ | ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు తమిళనాడులో జరిగిన నాల్గో జాతీయస్థాయి ఫిస్ట్బాల్ పోటీల్లో చాంపియన్గా నిలిచిన తెలంగాణ జట్టును మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బుధవారం అభినందించారు.
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గ్రామపంచాయతీల అభివృద్ధిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. కేంద్రంపై సెటైర్లు వేశారు. దేశంలో ఉ�
టీఆర్ఎస్ వెంటే పట్టభద్రులు, ఉద్యోగులుమంత్రి ఎర్రబెల్లి హన్మకొండ, మార్చి 21: తెలంగాణలో కాంగ్రెస్ భూ స్థాపితమైందని, బీజేపీ లేచేది లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎద్దేవా చేశారు. రె�
వరంగల్: టీఆర్ఎస్కు ప్రజల మద్దతు ఉన్నందునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో గెలుపొందామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్ల�
యాదాద్రి : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చారిత్రాత్మకమని.. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నా�
ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి ప్రభుత్వం, ఉద్యోగులంతా ఒకే కుటుంబం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని విజ్ఞప్తి వరంగల్, మార్చి 12 (నమస్తే తె�
వరంగల్: మహాశివరాత్రి సందర్భంగా హన్మకొండ వేయిస్తంభాల గుడిలో కొలువైన రుద్రేశ్వర స్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. రుద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు దేవాలయ�