మండల కేంద్రాల్లో ప్రకృతి వనాలు : మంత్రి ఎర్రబెల్లి | పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని మండలాలలో బృహత్ ప్రకృతి
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల స్థానంలో హన్మకొండ, వరంగల్�
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధన్యవాదాలు తెలిపా�
తెలంగాణపై కేంద్రం శీతకన్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పల్లెప్రగతి దేశానికి రోల్మోడల్: మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల, జూలై 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పథకాలు భేష్ అంటూ అవార్డులు ఇస్తున్న కేంద్ర ప�
రూ.40వేల కోట్లతో ఇంటింటికీ మంచినీళ్లు : మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో రూ.40వేల కోట్లతో ఇంటింటికీ మంచినీళ్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
మంత్రి ఎర్రబెల్లి| ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరామని, ఇప్పటికీ ప్రధాని మోదీ స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం వద్దన్నా వరి ధాన్యం కొనుగోలు చేశ
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు| మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి స్వామివారి
ఉద్యమంలా సాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి అద్దంలా మెరుస్తున్న రోడ్లు నాటుకున్న 1.83 లక్షల మొక్కలు హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం�
సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలతో గౌరవంతో జీవిస్తున్న ప్రజలు పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, జూలై 2: సీఎం కేసీఆర్ చేపట్టిన వినూత్న పథకాలతో ప్రజలు గౌరవంగా జీవిస్తు
మంత్రి ఎర్రబెల్లి| రాష్ట్రంలో పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ఖర్చు చేయడానికి ప్రతి మంత్రికి రూ.2 కోట్లు, జిల్లా కలెక్టర్కు కోటి రూపాయల నిధులను కేటాయించినందుకుగాను సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయ
వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిపెట్టాలిజిల్లా అధికారుల సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి సూచన హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉందని పంచాయతీరా
సీఎం కేసీఆర్| గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎంజీఎం దవాఖానను పట్టించుకోలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సెంట్రల్ జైలు తరలింపు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంపై పెదవి విప్పలేదని �
మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో ఎంజీఎంకు 25 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేత వరంగల్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా బారినపడి ఇబ్బందులు పడుతున్నవారికి అండగా ఉండడానికి బాలవికాస స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్�
ఎంజీఎం| నగరంలోని ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా మార్చారు. ఇందులో నేటి నుంచి కరోనా రోగులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి.