మంత్రి ఎర్రబెల్లి | కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఏడేండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించిందని
Konda Laxman Bapuji | స్వాంత్రంత్య సమరయోధులు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వరంగల్లో ఆయన విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు.
వరంగల్లో స్పోర్ట్స్ విలేజీ కోసం కృషి : మంత్రి సత్యవతి | వరంగల్లో స్పోర్ట్స్ విలేజీ కోసం కృషి చేస్తానని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హనుమకొండ జిల్లా వేదికగా నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్
Covid Vaccination | మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పాలకుర్తి నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మీడియాతో మాట�
ఖైరతాబాద్, సెప్టెంబర్ 13: మండల పరిషత్లకు కేటాయించిన రూ.500 కోట్ల నిధుల విడుదల కోసం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడీల కుమార్ గౌడ్ కోరారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శా�
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని మోసం : మంత్రి ఎర్రబెల్లి | హైదరాబాద్ : రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం వరంగల్లో దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతోందని, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని గతంలో కా
మంత్రి ఎర్రబెల్లి | తెలంగాణ చరిత్రను తన కవితల ద్వారా నలుదిశలా వ్యాపింపజేసిన మహనీయుడు కాళోజీ నారాయణరావు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా
వరదలపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష | వరదలు, రహదారులు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హన్మకొండ కలెక్టర్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప
మంత్రి ఎర్రబెల్లి | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ శాఖ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, రానున్న మూడు రోజుల్లోగా కొత్త రోడ్లకు ప్రతిపాదనలు పంపించాలని మంత్రి ఎర్రబెల�
ఆన్లైన్ ఆడిటింగ్లోనూ తెలంగాణే నంబర్ వన్ : మంత్రి ఎర్రబెల్లి | కేంద్రం నిర్వహించిన ఆన్లైన్ ఆడిటింగ్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబ�
పల్లె ప్రగతి | తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల క్షేత్ర స్థాయిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారమై ప్రణాళిక బద్దంగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని కేంద్ర పంచాయతీర�
హైదరాబాద్ : జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన ఓర్సు తిరుపతి అనే వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తిరుపతికి హాస్పిటల్ ఖర్చు