ప్రస్తుతం అమలులో ఉన్న ఉప కులపతుల నియామక నిబంధనల ప్రకారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ఉపకులపతుల నియామకం కోసం ఒక సెర్చ్ కమిటీని నియమిస్తుంది.
ఉన్నత విద్యా విధానంపై రాష్ట్ర అధికారాలను నియంత్రించే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ముసాయిదా-2025ను ఉపసంహరించుకునేంత వరకూ ప్రభుత్వం పోరాడుతుందని మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి గురువారం ముగ్గురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన�
“నీట్ను రద్దు చేయండి.. భావి పౌరుల భవితవ్యాన్ని కాపాడండి, ఎన్టీఏను వెంటనే రద్దు పర్చండి అంటూ నగరంలో శుక్రవారం సైతం పలు యూనివర్సిటీలలో విద్యార్థి సంఘాలు, పలు పార్టీల నేతలు పెద్ద పెట్టున నినదిస్తూ రాస్తార�
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదంగా మారిన నీట్ పరీక్ష నిర్వహణలో అడుగడుగునా డొల్లతనం బయటపడింది. పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించని విషయం థర్డ్ పార్టీ జరిపిన పరిశీలనలో స్పష్టంగా వెల్లడైంది.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 10, 12 తరగతుల విద్యార్థులకు శుభవార్త చెప్పారు. ఛత్తీస్గఢ్లో పీఎంశ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్�
IITH | ఇంట్లో హాయిగా సోఫాలో కూర్చొని టీవీలో సినిమా చూస్తున్నారా? అకస్మాత్తుగా వరదలు ముంచెత్తి ఇల్లు నీళ్లతో నిండిపోయిందా? మీరు కూర్చున్న సోఫానే బోట్గా మారిపోతుంది
రాష్ట్ర విద్యార్థుల నుంచి ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు త్వరలోనే తెలంగాణ టెక్నాలజీ ఫెస్ట్ (టీటీఎఫ్) నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు.
దేశంలో ఉన్నత విద్యకు ఒకే నియంత్రణ వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. త్వరలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఈసీఐ) బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర �
Etela Rajender | దాదాపు రెండేండ్ల కిందటి సీన్.. 2021 జూన్ 14న ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ సమక్షంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘క్రమశి�
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం వి