అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఉండటానికి లంచం తీసుకున్న కేసులో రాజస్థాన్ ఎమ్మెల్యే అరెస్టయ్యారు. బాగిడోరాకు చెందిన భారత్ ఆదివాసీ పార్టీ (BAP) ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్ (Jaikrishn Patel).. అసెంబ్లీలో మైనింగ్ సంబంధిం�
సింగరేణిలోని భూగర్భ గనుల్లో కాలం చెల్లిన ఎస్డీఎల్ యంత్రాలను వినియోగిస్తూ కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలనే తపనతో కాలం చెల్లిన వాటిని
దేశీయ పారిశ్రామిక రంగం మళ్లీ పడకేసింది. గనులు, విద్యుత్, తయారీ రంగాలు నిరాశాజనక పనితీరు కనబర్చడంతో అక్టోబర్ నెలలో పారిశ్రామిక వృద్ధి 3.5 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 11.9 శాతంతో పోలిస
జిల్లాలో మైనింగ్ లీజులతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. పెద్ద, చిన్న తరహా గనుల ద్వారా ప్రతి ఏడాది రూ.100 కోట్లకుపైగా రెవెన్యూ ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నది.
CM Revanth | రాష్ట్ర వాణిజ్య పన్నులు, ప్రొహిబిషన్-ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, గనులు-భూగర్భ శాఖ, రవాణా పన్నులపై సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదా
పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారిన గనుల తవ్వకాల అనుమతులు ఇకపై మరింత కఠినతరం కానున్నది. ఇప్పటి వరకు పెద్దతరహా గనులకు మాత్రమే పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని ఉన్న నిబంధనను చిన్నతరహా ఖనిజాలకూ సంబంధిత నిబ�
Minister Mahender Reddy | రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి (Minister Mahender Reddy) రేపు ( బుధవారం) పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో గనుల దోపిడీ జరిగింది. ఇక్కడి విలువైన ఖనిజ సంపదను ఆంధ్రా వ్యాపారులు తరలించకుపోయారు. నాటి ప్రభుత్వాలూ గనులను ఆంధ్రాప్రాంతం వారికే కేటాయించేవి. స్వరాష్ట్రం సిద్ధించిన
మధ్యప్రదేశ్ రాష్ట్రం బుందేల్ఖండ్ రీజియన్లోని పన్నాలో వజ్రాల పంట పండింది. అక్కడి కూలీలను అదృష్టం వరించింది. వేర్వేరు గనుల్లో రెండు రోజుల వ్యవధిలోనే 15 వజ్రాలు దొరికాయి .
పెద్దపల్లి జిల్లా రామగుం డం డివిజన్లోని అడ్రియాల గని వద్ద ఉత్కంఠ కొనసాగుతున్నది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో 86వ లెవల్ వద్ద హఠాత్తుగా పైకప్పు కూలడంతో ఇద్దరు ఉద్యోగులు