సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. భారతీయులపై భారీ స్థాయిలో పంజా విసురుతున్నారు. ఈ మోసాల్లో అత్యధికంగా ఆగ్నేయ ఆసియా దేశాల నుంచే జరుగుతున్నట్టు కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) అంచనా వేసింది.
Mock Drills On May 7 | పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శత్రు దాడి నుంచి పౌరుల రక్షణ కోసం మే 7న బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని పలు రాష్ట్రాలను కేంద్ర హో�
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి సహాయపడటానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ఒక హెల్ప్ లైన్ను ప్రారంభించింది. దరఖాస్తు చేసుకునే వారికి కావ�
. వాదన (A): సంప్రదాయ సిద్ధాంతం ప్రకారం, కుల వ్యవస్థ దైవిక మూలం.
కారణం (R): సంప్రదాయ సిద్ధాంతం ప్రకారం, వర్ణ వ్యవస్థ నుంచి కుల వ్యవస్థ చాలా భిన్నంగా ఉంటుంది.
దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సమాధానాన్ని ఎంపిక చేయ�
దేశంలో అత్యున్నత స్వచ్ఛంద సంస్థల్లో ఒకటైన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సీపీఆర్)కు భారీ దెబ్బ తగిలింది. ఈ సంస్థ విదేశీ విరాళాలను స్వీకరించడానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ను కేంద్ర హోం శాఖ రద్దు చేసింద�
MHA | ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ నెల 5న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బృందంపై జరిగిన దాడికి సంబంధించి తమకు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. దర్యాప్తు
కెనడా కేంద్రంగా వేర్పాటువాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్యాంగ్స్టర్ లక్బీర్ సింగ్ లాండాను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇప్పటికే దేశం నుంచి పారిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ లిస్టులో
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్పకు (BS Yediyurappa) కేంద్ర హోంశాఖ (MHA) భద్రత కట్టుదిట్టం చేసింది. తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచిఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఆయనకు జెడ్ కేటగిరీ భద్ర
Kanwar Yatra | శివ భక్తులు శ్రావణ మాసంలో చేసే కన్వర్ యాత్ర (Kanwar Yatra) గురువారం ప్రారంభమైంది. కన్వర్ యాత్రికులు ఉత్తరాఖండ్లోని హరిద్వార్, గోముఖ్, గంగోత్రి, బీహార్లోని సుల్తాన్గంజ్ తదితర ప్రాంతాలను దర్శించి అక్కడ�
న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీరులుగా చేరే వారి కోసం కేంద్ర హోంశాఖ ఇవాళ ఓ ప్రకటన చేసింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్), అస్సారం రైఫిల్స్లో అగ్నివీరులకు పది శాతం కోటాను కేటాయిం�
MHA team: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ విచారణ కొనసాగుతున్నది.