హైదరాబాద్ (Hyderabad) నగరవాసులను పొద్దుపొద్దున్నే వరణుడు (Rain) పలకరించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఎల్బీనగర్ చౌరస్తాలో నిర్మించిన మరో ఫ్లై ఓవర్ తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. ఎస్సార్డీపీలో భాగంగా 22.55 కోట్ల వ్యయంతో 760 మీటర్లు పొడవుతో 12 మీటర్ల వెడల్పుతో చేపట్టిన నిర్మాణం దాదాపుగా పూర్తయింది.
కొన్ని ఘటనలు మనకు కొన్నేండ్ల పాటు గుర్తుండిపోతుంటాయి. అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయి మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్స్పైనా నడుచుకుం�
నీళ్ల మధ్యలోంచి రైల్లో ప్రయాణిస్తే! ఆహా.. తలుచుకొంటేనే ఓ రకమైన అనుభూతి కలుగుతున్నది కదూ! ఇప్పటికే ఇలాంటివి కొన్ని దేశాల్లో ఉన్నాయి. కానీ, మన దేశంలో తొలిసారి కోల్కతా మెట్రోలో భాగంగా అండర్వాటర్ మెట్రోను
మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. ఢిల్లీ మెట్రో స్టేషన్లో మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపింది.
సులభతర ప్రయాణానికి కేరాఫ్ అయిన మెట్రో సేవల్లో మరో ముందడుగు. రైలు దిగిన 5 నిమిషాల్లో గమ్యం చేరేందుకు మెట్రోరైడ్ సంస్థ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలను అందుబాటులో ఉంచింది.
హైదరాబాద్ : మెట్రో ప్రయాణికుల కోసం మెట్రో రైడ్ పేరుతో ఎలక్ట్రిక్ ఆటో సర్వీసులు ప్రారంభం.. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఉంటే పంపించగలరు సర్. అయ్యాయి. మెట్రో స్టేషన్ నుంచి గమ్య స్థానానిక�