ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీకి గ్రీన్ కారిడార్ మెట్రోను నిర్మించనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో పరుగులు పెట్టేలా హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైలు సంస్థ ప్రణాళికలు సిద్
మెట్రో ఫేజ్-2 కోసం రూ.11,693 కోట్ల రుణాలతో విస్తరించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే డీపీఆర్ పూర్తి కాగా, మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయంలో 48 శాతం మేర జైకా, ఏడీబీ, ఎన్డీబీ (మల్
ఉత్తర హైదరాబాద్ ప్రాంతానికి మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు మెట్రో రెండో దశలో అదనంగా 4 మెట్రో కారిడార్లను చేర్చాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు మెట్రో ఎం.డీ ఎన్వీఎస్ రెడ్డి�
హైదరాబాద్ మెట్రో రైలు కారిడార్లలో ఏర్పాటు చేసిన ఫీడర్ సర్వీసుల ద్వారా ఇప్పటి వరకు 50 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలో జరిగిన కార్యక్రమంలో మెట్రో షటిల్ �
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో మెరుగైన, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ చర్యలు చేపట్టింది.
ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉన్నదని, అయినా అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో వాటిని అధిగమించి అద్భుతమైన రీతిలో నిర్మిస్తామని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్�
కొత్త ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో మార్గాలపై కసరత్తు మొదలైంది. ఇంజినీరింగ్ నిపుణులతో ఆదివారం బేగంపేటలోని మెట్రో రైలు భవన్లో హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ
పాతబస్తీ మెట్రో రైలు సన్నాహాక పనులను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో మెట్రో రైలు అలైన్మెంట్, ప్రభావిత ఆస్తులపై డ్రోన్ సర్వేను ప్రారంభించామని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తె
మెట్రో విస్తరణ మార్గాలపై మంగళవారం బేగంపేట మెట్రో రైలు భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు ఎం.డీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలపై గత 20 ఏళ్లుగా ఆయనకు ఉ�
Hyderabad Metro | భవిష్యత్లో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రోను విస్తరించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. రూ.69వేలకోట్లతో హైదరాబాద్ నలుదిశలా మెట్రో విస్తరణకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశే�
విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలులో సూపర్ సేవర్ స్టూడెంట్ పాస్-2023ను జూలై 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చామని మెట్రో ఎం.డి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో అధికారులు శనివారం స్టూడెంట్ పాస్
ఎయిర్పోర్టు మెట్రో మార్గం నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బుధవారం మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సీనియర్ ఇంజినీర్లతో కలిసి ఔటర్ రింగు రోడ్డు వెంట ఉన్న రాజేంద్రనగర్ కొండపై సుమారు 1.3 కి.మీ పొడవ�
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతి 2 నిమిషాలకో మెట్రో రైలు నడిపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనాకు ముందు మెట్రో రైలులో 4 లక్షల మందికి పైగా ప్రతి రోజు ప్రయాణించగా, ప్రస్తుతం ప్రతి రోజు 4.5ల
గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.