Hyderabad Metro | హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్ల ఛార్జీలను సవరించారు. మెట్రో రైలు కనీస ఛార్జీ రూ. 11, గరిష్ఠ ఛార్జీ రూ. 69కి సవరించారు. సవరించిన మెట్రో ఛార్జీలు ఈ నెల 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
Hyderabad Metro | హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్ల ఛార్జీలు పెరిగాయి. మెట్రో రైలు కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కు, గరిష్ఠ ఛార్జీ రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు.
మెట్రో చార్జీలు పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే మెట్రో చార్జీల భారాన్ని ప్రయాణికులపై మోపింది. అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు హయాంలో కూడా చార్జీలను
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కసరత్తు మొదలుపెట్టింది. ప్రయాణికుల రద్దీ పెరిగిన నష్టాలు తగ్గకపోవడం, కమర్షియల్ స్పేస్ రెవెన్యూ లేకపోవడంతో చార్జీ
కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ మెట్రో రైలు చార్జీలను పెంచడం పట్ల పౌరులు భగ్గుమంటున్నారు. నమ్మా మెట్రో చార్జీలను 50 శాతం పెంచుతున్నట్టు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (బీఎంఆర్సీఎల్) ఇటీవల ప్రకటిం�
‘మేము చేస్తున్న ఆందోళన సీఎం రేవంత్రెడ్డి దాకా పోవాలే.. మా సమస్యకు పరిష్కారం కావాలే... పార్కింగ్ చార్జీలను ఇష్టారాజ్యంగా పెంచుతారా? ఇది ప్రభుత్వ స్థలం.. అందులో పార్కింగ్ ఫీజులు వసూలు చేయడం దారుణమైన నిర్�