యూరియా కొరతపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. అన్ని జిల్లాల్లో సోమవారం రైతులతో కలిసి ఆందోళన బాట పట్టింది. ఈ నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు, రైతులు పాల్గొన్నా�
పాలన చేతగాక కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారని బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. శనివారం పరిగిలోని మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొప్పుల మహే�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రజలను మోసం చేసి ఇప్పుడు జనహిత పాదయాత్ర నిర్వహించడం హాస్యాస్పదంగా ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గురువ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రజలను మోసం చేసి ఇప్పుడు జనహిత పాదయాత్ర నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్యను జైలుకు పంపడం అప్రజాస్వామ్యమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో జంగయ్యను
రైతులకు మళ్లే బేడీలు వేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. గద్వాల జిల్లాలోని రాజోలి మండలం పెద్ద ధన్
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ (Methuku Anand) ఆకాంక్షించారు.
అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే అధికారులకు.. తాము పవర్లోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద
తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బంట్వా�
ప్రభుత్వ భూములను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయొద్దని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హెచ్సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్లను ప్రభుత్వం అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జల�
తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించడం, కొత్త జిల్లాలు ఏర్పడటం వల్లే నారాయణపేటకు మెడికల్ కళాశాల వచ్చింది. తెలంగాణ బిడ్డలకు వైద్యవిద్య అభ్యసించే అవకాశం దక్కింది. రేవంత్ సమక్షంలోనే మెడికల్ విద్యార్థిని సత్�
గురుకుల విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం ఆడుకుంటున్నదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. కులకచర్ల మండల కేంద్రంలోని గిరిజ న హాస్టల్ల�
రాష్ట్రంలో కాంగ్రెస్ హామీలు అమలు కాకుండా పేరుకుపోగా, దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు.