Former MLA Anand | జిల్లాలోని ధరూర్ మండలం గట్టేపల్లిలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , బీఆర్ఎస్ నాయకులు బుధవారం సందర్శించారు.
బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అధోగతి పాలైందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.
ఆర్టీసీ కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. గురువారం వికారాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట సమ్మె చేస్తున్న ఆర్టీస�
Basaveshwar Swamy | కుల, లింగ, వర్ణ అసమానతలకు వ్యతిరేకంగా, సమానత్వ సమాజ స్థాపన కోసం బోధనలు చేసి, సామాజిక జాగృతిని ప్రేరేపించిన మహనీయుడు బసవేశ్వరుడని వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక�
Methuku Anand | జర్నలిస్టుల అరెస్టుపై వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు మెతుకు ఆనంద్ మండిపడ్డారు. జర్నలిస్టులను అరెస్టు చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు.
గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్ మండలం పులుమద్ది, మోమిన్పేట మండలం లచ్చ
స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేలా సన్నద్ధం కావాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రా రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే ఫార్ములా ఈ రేస్ కేసు అని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు
‘వికారాబాద్ రోడ్డు పనులు రెండేండ్లుగా ఆపిందెవరు? ఇంతమంది చావులకు కారణం ఎవరు? పనులు చేపట్టకుండా కాలయాపన చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యమే కారణం కాదా?’ అని బీఆర్ఎస�
కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు మాయమయ్యాయని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ �
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దొంగల్ల్లా చూస్తున్నదని, ఎలాంటి తప్పులు లేకుండానే రైతులను పోలీస్స్టేషన్లలో నిర్బంధిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డ