విధి నిర్వహణలో అసువులు బాసిన విద్యుత్ అమరులను స్మరించుకునేలా కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో స్మృతి చిహ్నం (Electrical Martyrs) ఏర్పాటుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (NPDCL) సీఎండీ ఆదేశాల మేర�
IAF Corporal Tage Hailyang | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్కు భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన భారత వైమానిక దళానికి చెందిన కార్పోరల్ టాగే హైలియాంగ్ తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఉగ్రవాదుల కాల్పుల నుంచి కొందరు పర్యాటకుల�
Tamil Nadu | తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి స్మారక చిహాన్ని ఆలయ ‘గోపురం’ ప్రతిరూపంతో
అలంకరించారు. చెన్నైలోని మెరీనా బీచ్లో ఉన్న ఈ స్మారకాన్ని హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ మంత్రి పీకే శేఖర్ బాబు స�
భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీకి రాజధాని ఢిల్లీలోని రాజ్ఘాట్లో ఉన్న రాష్ట్రీయ స్మృతి ఏరియా కాంప్లెక్స్లో స్మారకం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Shiv Sena factions clash | శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాలాసాహెబ్ ఠాక్రే వర్ధంతి సందర్భంగా రెండుగా చీలిన ఆ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. (Shiv Sena factions clash) నవంబర్ 17 బాలాసాహెబ్ వర్థంతి. అయితే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిం�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఓ ఉద్విగ్న దృశ్యం ఆవిష్కృతమైంది. మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమవీరుల కుటుంబాలను ఉద్యమ రథసారధి, ముఖ్యమంత్రి కేసీఆర్ అక్క
విద్యారంగంలో మరుపురాని మాస్టారు కొండపల్లి రామానుజరావు అని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. కోదాడ పట్టణంలోని మేళ్లచెర్వు కాశీనాథం ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన స్వర్గ
ఒక అవతార పురుషుడు సర్వవ్యాపకుడైన పరమాత్మలో జీవిస్తాడని రుజువు చేశాడు మహావతార్ బాబా. ఆయన సజీవ సన్నిధి మూర్తీభవించిన భగవంతుని అమర స్వరూపమే! అది మానవ అవగాహనకు అతీతమైనది. అమరయోగులైన మహావతార్ బాబాజీ తెరచా�
దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు ఐదో వర్థంతిని పురస్కరించుకుని దాసరి స్మారక అవార్డుల కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించారు. భారత్ ఆర్ట్స్ అకాడెమీ, వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్�