మెహిదీపట్నం : ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ ఎంట్రన్స్ కోసం సిద్ధం అవుతున్న ఓ యువ డాక్టర్ తరగతులకు వెళ్లి వస్తూ టిప్పర్ ఢీ కొనడంతో మృతి చెందాడు. హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు �
Hyderabad | హైదరాబాద్లోని మెహిదీపట్నంలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. కోదాడకు చెందిన నాగార్జున అనే యువకుడు తన తల్లికి మెడిసిన్స్ కోసం నగరానికి వచ్చాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఎల్బీనగర�
మెహిదీపట్నం : కార్తీక పౌర్ణమి (డిప్కి పున్నం) ని పురస్కరించుకుని చారిత్రాత్మక లంగర్హౌస సంగం రామాలయంలో జరుగుతున్న జాతర శనివారం రెండో రోజూ కొనసాగింది. తెల్లవారుజామున మఠాధిపతి రాహుల్దాస్ బాబా ఆధ్వర్యంల�
మెహిదీపట్నం : దీపావళి పండుగను జాగ్రత్తగా చేసుకోవాలని ఎంత మంది చెప్పినా పాటాకులు కాల్చే సమయంలో అజాగ్రత్తగా ఉండి చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా పాటాకులు కాల్చే సమయంలో నిర్లక్ష్యం జీ�
మెహిదీపట్నం : గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి పయనమవుతున్న సమయంలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇన్నోవా కారు రాంగ్ రూట్లో ప్రయాణించడంతో ఆ కారుకు చలాన్ వేసిన టోలిచౌక�
మెహిదీపట్నం : కూతురును అత్తారింటికి తీసుకువచ్చిన తండ్రి అదృశ్యం అయిన సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం….కడప జిల్లాకు చెందిన షేక్ఖాజా హుస్సేన్ (59) ఈ నె�
Malkam Cheruvu | హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలో కుండపోత వర్షం కురుస్తోంది. రాయదుర్గ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మల్కం చెరువుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో అక్కడ రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచ�
మెహిదీపట్నం : కరోనా కారణంగా గత సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోలేకపోయాం. అయితే ఈ ఏడాది కరోనా కొంత తగ్గుముఖం పట్టడంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాగా ఈ సారి సీఎం కేసీఆర్ తాత, ఐటీ మంత్రి కేటీ�
మెహిదీపట్నం: హైదరాబాద్ నగరం పరిసరాలలో అయ్యప్ప మాల గురించి తెలియని రోజుల్లో మాల విశిష్టతను వివరిస్తూ ఇప్పటి వరకు వేలాది మంది అయ్యప్ప భక్తులకు మాలధారణ గావించిన అయ్యప్పదాసన్ బైసాని సేతురామన్ గు�
మెహిదీపట్నం :మంత్రశక్తులతో వశీకరణ చేస్తానని,కష్టాలను దూరం చేస్తానంటూ అమాయకులకు కుచ్చుటోపి పెడుతున్న ఓ నకిలీ బాబాను ఆదివారం హబీబ్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఇన్స్పెక్టర్ నరేం
మెహిదీపట్నం :డూప్లికేట్ తాళం చెవులతో ద్విచక్రవాహనాలను దొంగిలిస్తున్న ఓ దొంగను ,అతడికి సహకరిస్తున్న ఓ బాలుడిని హుమాయూన్నగర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 13 ద్వ
మెహిదీపట్నం :తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప�
మెహిదీపట్నం : తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో 100 శాతం వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి చేపట్టిన ఇంటింటి వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ