మెహిదీపట్నం:నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్నగర్ డివిజన్ దాయీబాగ్ హనుమాన్బాలాజీ ఆలయంలో గత ఐదురోజులుగా జరుగుతున్న 13 వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు ఉదయం చక్రస్నానం చేసిన పం
సీఎం రిలీఫ్ ఫండ్తో పేదలకు ఆర్థిక అండ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలతో పేద ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారని కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. మంగ