రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మాటే మంత్రము’ అనే టైటిల్ను ఖరారు చేశారు. హీరో రాహుల్ విజయ్ బర్త్డే సందర్భంగా మంగళవారం టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని బిందు
రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం తొంభైశాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ చిత్రం ద్వారా అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. బిందు ఆకాష్ సమర్పణలో కోట ఫిలిం ఫ్యాక్టరీ, ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. సుశాంత
రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం మంగళవారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా �
megha akash | ‘లై’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది మేఘా ఆకాశ్. ఈ తమిళపొన్ను తొలి అవకాశం దక్కించుకున్నది తెలుగులోనే. ఆ వెంటనే ‘ఛల్ మోహన్రంగ’ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. సూపర్స్టార్ రజనీకాంత్ ‘పే�
‘నాలోని అభినయప్రతిభను పూర్తిస్థాయిలో ఆవిష్కరించిన సినిమా ఇది. కథలోని భావోద్వేగాలతో ప్రేక్షకులు సహానుభూతి చెందుతున్నారు. ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తున్నది’ అని చెప్పింది మేఘా ఆకాష్. ఆమె కథానాయికగ�
‘వ్యాపార దృక్పథంతో కాకుండా సగటు ప్రేక్షకుడి కోణం నుంచే కథలు వింటుంటాను. నిర్మాతగా మూసధోరణికి పరిమితం కాకుండా అన్ని జోనర్లలో సినిమాలు చేయాలనుంది’ అని అన్నారు అర్జున్ దాస్యన్. వేదాన్ష్ క్రియేటివ్ వ
‘మనిషిని వివిధ జీవనదశల్లో ప్రేమ మాత్రమే ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయడంలో ప్రేమదే ముఖ్యపాత్ర. అందుకే నా దృష్టిలో ప్రేమ చాలా గొప్పది’ అని చెప్పింది కథానాయిక మేఘాఆకాష్. ఆమె �
ఛల్ మోహన్ రంగా, లై, పేట లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన మేఘ.. ఈ మధ్యే రాజ రాజ చోర సినిమాతో వచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో మరోసారి ఈమె పేరు టాలీవుడ్ లో బాగానే వినిపిస్తుంది. పైగా తాజాగా డియర�
‘మేఘా ఆకాష్ను నలభైఏళ్ల క్రితం చూసుంటే నేను విడాకులు తీసుకునేవాణ్ణి కాదు. ఆమె చాలా స్వీట్ పర్సన్. మేఘాను కలిసిన వాళ్లందరికీ చక్కెర వ్యాధి వస్తుందని అనుకుంటున్నా’ అని చమత్కరించారు దర్శకుడు రామ్గోపాల