మహిళల ప్రీమియర్ లీగ్లో యూపీ వారియర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండొందలు కొట్టింది. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల నష్టానికి 211 రన్స్ చేసింది. ఫామ�
ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. అలిసే క్యాప్సే(21) ఔట్ అయింది. షబ్నం ఇస్మాయిల్ ఓవర్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. దాంతో, 144 వద్ద ఆ జట్టు నాలుగో వికెట్ పడింది. ప్రస్తుతం జెమీమా రోడ్ర�
ఢిల్లీ క్యాపిటల్స్ కీలక వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మేగ్ లానింగ్ (70) బౌల్డ్ అయింది. వరుసగా రెండో అర్ధ శతకం బాదిన ఆమె రాజేశ్వరి గైక్వాడ్ ఓవర్లో తొలి బంతికి ఫోర్ బాదిన లానింగ్ రెండో బంతికి ఔటయ్యిం�
తొలి మ్యాచ్లో వీర బాదుడు బాదిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు రెండో మ్యాచ్లోనూ ధాటిగా ఆడుతున్నారు. షఫాలీ వర్మ (17), మేగ్ లానింగ్ (43) వరుసగా బౌండరీలో కొడుతున్నారు. ఆరు ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట
ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ మేగ్ లానింగ్ ప్రపంచ క్రికెట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దిగ్గజ కెప్టెన్లు రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), మహేంద్ర సింగ్ ధోనీ (భారత్)లను ఆమె దాటేసింది. అ�
దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తోన్న మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ స్కోర్ చేసి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టాలన
దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తోన్న మహిళల టీ 20 వరల్డ్ కప్ ఆఖరి సమరం ఈరోజు. ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా కేప్టౌన్లోని న్యూలాండ్స్లో టైటిల్ కోసం
మహిళల టీ20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కోసం తొమ్మిది మంది క్రికెటర్లను ఐసీసీ షార్ట్ లిస్ట్ చేసింది. భారత జట్టు నుంచి వికెట్ కీపర్ రీచా ఘోష్ మాత్రమే ఈ లిస్టులో చోటు దక్కించు�
ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ పేస్ బౌలర్ ఝులన్ గోస్వామి( Jhulan Goswami ) చరిత్ర సృష్టించింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడం ద్వారా ఆమె క్రికెట్లో మొత్త�