జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్ స్వల్పంగా కుంగిన నేపథ్యంలో మంగళవారం అక్కడ కేంద్ర బృందం పరిశీలించింది. ఈ నెల 21న బరాజ్లోని 20వ పిల్లర్ వద్ద పేలుడు శబ్దం రాగా, బ్రిడ్జి కొద్ది మేరకు కుంగిన వ�
Laxmi Baraz | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డలోని లక్ష్మీ బరాజ్ వద్ద స్వల్ప పేలుడు సంభవించింది.
ఎగువన వర్షాలతో కాళేశ్వరం (Kaleshwaram) త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద పోటెత్తడంతో త్రివేణీ సంగమం వద్ద నీటిమట్టం 13.29 మీటర్లకు చేరింది.
Kaleshwaram | కాళేశ్వరం - మేడిగడ్డ బ్యారేజ్ను శిక్షణ ఐఏఎస్ అధికారులు గురువారం సందర్శించారు. మర్రి చెన్నారెడ్డి మానవవరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ శ్రీ శశాంక్ గోయల్ ఆదేశాలతో కోర్సు డైరెక్టర్ ఏఎస్ రా�
కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ (SRSP) చివరి ఆయకట్టు వరకు వానకాలం పంటకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా కాళేశ్వరం ఎత్తిపోతలను అధికారులు నడిపిస్తున్నారు.
తమరు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఆకాశగంగను దివినుంచి భువికి దించిన నిజాన్ని కళ్లారా చూశాం! మీకు మీ కృషికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు!
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి పథక రచన చేసిన ఇంజనీర్ల�
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. మేడిగడ్డ బ్యారేజికి 28,62,390 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో జలకళలు సజీవంగా పారుతున్న వాగులు మత్తడి దుంకుతున్న చెరువులు ఉబికి వస్తున్న పాతాళ గంగమ్మ కే ప్రకాశ్రావు, కరీంనగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం రూపంలో ఎదురెక్కిన గోదావరి.. కరీంనగ�