Srisailam | మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కాలి బాట మార్గంలో పాదయాత్రగా వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వైద్య పరంగా, ఇతర వసతులు కల్పిస్తున్నది.
కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లో సర్కారీ దవాఖానల్లో వైద్య సదుపాయాలు ఘోరంగా ఉన్నాయి. రాజధాని రాయ్పూర్కు 25 కిలోమీటర్ల దూరంలోని అబన్పూర్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఒక బాలుడు రోగి పక్కన చేతిలో స్లైన్ �
ఊరూరా పల్లె, బస్తీ దవాఖానలు, కొండాపూర్లో జిల్లా ఆస్పత్రి, ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లతో జిల్లా మెడికల్ హబ్గా అవతరిస్తున్నది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం జిల్లాలో పెద్ద ఎత్తున వైద్య సదుపాయాల
ఆపత్కాలంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన రోగులకు వరంగా మారుతున్నది. ఓపీ సేవలు రోజుకు 1500 దాటుతుండడం.. నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయనడానికి నిదర్శంగా నిలుస్తున్నది.
తొమ్మిదేండ్ల స్వరాష్ట్ర పాలనకు సరిగ్గా మరో మూడు నెలల దూరం. కానీ, రాష్ట్రం వచ్చేనాటికి ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పరిస్థితులకు, నేటి ప్రగతి పరుగులకు ఎంతో తేడా.
భీంపూర్ మండలకేంద్రానికి 35 కిలోమీటర్ల దూరాన మహారాష్ట్ర సరిహద్దున ఉన్న కరంజి(టీ) పంచాయతీ ప్రత్యేక రాష్ట్రంలో ప్రగతిలో దూసుకెళ్తున్నది. ఈ పంచాయతీకి రాజులవాడి అనే గుట్టమీద ఉన్న గిరిజన గ్రామం అనుబంధం ఉన్నద
ఉపసంఘం| రాష్ట్రంలో వైద్య సేవలు, దవాఖానల్లో సౌకర్యాలను మెరుగుపరడం వంటి అంశాలపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నేడు భేటీకానుంది. మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన ఏర్పాటైన ఈ ఉపసంఘం సమావేశమవడం
మంత్రి వేముల | బాల్కొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ దవాఖానలు, జిల్లా ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయన మిత్రులు కలిసి కోటి రూపాయల విరాళాన్ని జి