నాలుగు నెలలుగా నిలిచి పోయిన సింగరేణి మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
కేవలం 40 శాతం వైకల్యం ఒక వ్యక్తిని వైద్య విద్య చదవకుండా నిరోధించలేదని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ చదవడానికి అతడు అసమర్థుడని నిపుణులు నివేదిక ఇస్తే తప్ప, వైకల్యం అతడి చదువుకు అడ్డం�
లైంగికదాడికి గురై గర్భం దాల్చిన 14 ఏండ్ల బాలికకు సర్వోన్నత న్యాయస్థానం ఉపశమనం కల్పించింది. ఆమె 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా తొలగించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
‘బిడ్డను మేము చంపలేము’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళ 26 వారాల గర్భ విచ్ఛిత్తికి తాము ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ డ
గుండె పోటు వచ్చిన బాధితులకు కార్డియాక్ రిహాబ్ చికిత్సతో పూర్తిస్థాయి ఆరోగ్యాన్ని అందించవచ్చని ఈఎస్ఐ మాజీ వైద్యాధికారి, కార్డియో రిహాబ్ స్పెషలిస్ట్ డాక్టర్ మురళీధర్ బాబి తెలిపారు.
మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా 10,028 పోస్టుల భర్తీ ముందుగా 1326 పోస్టులకు నోటిఫికేషన్ మిగతా పోస్టులకు రెండు వారాల్లో నోటిఫికేషన్లు కరోనా సేవలందించిన వారికి 20% వెయిటేజీ అధికారులకు మంత్రి హరీశ్రావ�
సింగరేణి కారుణ్య నియామకాల్లో అవకాశం కరోనాతో మరణించిన ఔట్సోర్సింగ్ సిబ్బంది కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా సమ్మెపై కార్మిక సంఘాలతో చర్చలు సఫలం తొమ్మిది అంశాలపై చారిత్రక ఒప్పందం హైదరాబాద్, ఏప్�
ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలు | గుంటూర్లోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో ఎంపీ రఘురామకృష్ణరాజుకు ప్రత్యేక వైద్యబృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నది.