Medak Church | ప్రభువు దయతో అందరు సుఖ సంతోషాలు ఆనందోత్సవాలతో గడపాలంటూ భక్తులను ఆశీర్వదించారు. ఈ సందర్బంగా దూరప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు చర్చి ప్రాంగణంలోని చెట్ల కింద వంటావార్పు చేసుకున్నారు.
Medak church | ఆదివారం కావడంతో మెదక్ చర్చి భక్తులు, పర్యాటకులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని యేసయ్యకు మొక్కులు తీర్చుకున్నారు.
భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు, భక్తులు రావడంతో చర్చి లోపలి ప్రాంగణం సందడిగా మారింది.
Medak Church | భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు, భక్తులు రావడంతో చర్చి లోపలి ప్రాంగణం సందడిగా మారింది.
Medak Church | ఆదివారం కావడంతో మెదక్ చర్చికి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భక్తులతో చర్చి ప్రాంగణమంతా కిటకిటలాడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంట గంటకు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వందలాది భక�
Medak Church | ఆదివారం కావడంతో మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్టాటకల నుంచి భక్తులు, పర్యాటకులు తరలిరావడంతో చర్చి ప్రాంగణమంత కిటకిటలాడింది.
Medak Church | మెదక్ చర్చి ఆదివారం నాడు క్రైస్తవ భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచిపెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరిగిన ప్రత్యేక ప్రార్థన�
Medak Church | సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు రావడంతో మెదక్ చర్చి లోపలి ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా యేసయ్య నామస్మరణలతో హోరెత్తింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రార్థనల్లో భక్తులు పాల్గ�
అందరి ఆశీర్వాదం కావాలి అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం క్రిస్మిస్ పండుగ సందర్భంగా మెదక్ చర్చి ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి బిషప్ రెవరెండ్ రూబెన్ మార్, ప్రిసిబీటర్ ఇన్చార్�
ఏసుప్రభు బోధనలు అనుసరణీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ�
ఆసియాలోనే రెండో అతి పెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ చర్చిలో బుధవారం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. తెల్లవారు జామునే 4.30 గంటలకు శిలువ ఊరేగింపుతో ప్రారంభమయ్యాయి. మంగళవారం అర�