కోర్ సిటీలో మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణ కోసం చేపట్టిన జోన్-3 సీవర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనులను మంగళ వారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి.. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహీయుద్దీన్తో కలిసి పరిశీలించారు.
సుంకిశాల ప్రాజెక్టు పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బుధవారం పరిశీలించారు. పైప్ లైన్ విస్తరణ పనులు.. సుంకిశాల ఇంటేక్ వెల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు.
వేసవిలో నీటి డిమాండ్ను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై ఎండీ అశోక్రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వేసవిలో అధికంగా ట్యాంకర్లు బుక్ చేసుకున్న ప్రాంతాల అధికారులను వివరాల
ఇంకుడు గుంత లేని ఇండ్లకు నోటీసులు జారీ చేయాలని జలమండలి ఎండీ అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో కలిసి జలమండలి చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ�
సీవరేజి ఓవర్ ఫ్లోపై జల మండలి చేపట్టిన స్పెషల్ డ్రైవ్పై అధికారులు శక్తి వంచన లేకుండా పనిచేయాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. కూకట్పల్లిలోని కేపీహెచ్బీ ఫేజ్ 15, కైత్లాపూర్ తదితర ప్రాంతాలలో అధికార
హైదరాబాద్ నగరంలో దీర్ఘకాలికంగా, అపరిష్కృతంగా ఉన్న సీవరేజీ సమస్యల నివారణపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సంస్థ ఎండీ అశోక్రెడ్డి గత కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యలో తాగునీటి నాణ్యతపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. కలుషిత నీటి ముప్పు పొంచి ఉన్న తరుణంలో జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా అధికారులు జాగ్రత్తలు �
సాంకేతిక పరిజ్ఞానంతో సీవరేజీ సమస్యలను పరిష్కరిస్తామని జలమండలి ఎండీ అశోక్రెడ్డి అన్నారు. శుక్రవారం రామాంతాపూర్లోని రాంరెడ్డినగర్ నుంచి ఉప్పల్ నల్లచెరువు వరకు ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ట్రంక్�
జలమండలి కస్టమర్ కేర్ సెంటర్ (ఎంసీసీ)ని ఎండీ అశోక్రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వినియోగదారుల నుంచి వస్తున్న కాల్స్, స్పందనను ఆయన పరిశీలించారు.