వైద్య విద్యను కేంద్రంలోని బీజేపీ సర్కారు గాలికొదిలేసింది. ఏటికేడు దేశవ్యాప్తంగా వేలల్లో మిగిలిపోతున్న మెడికల్ సీట్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత నాలుగేండ్ల నుంచి దేశవ్యాప్తంగా మెడికల్ సీట
ఈఎస్ఐసీ వైద్య కళాశాలల్లో 35% కార్మిక కుంటుంబాల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లను రిజర్వ్ చేసినట్టు హైదరాబాద్ సనత్నగర్లోని ఈఎస్ఐసీ వైద్యకళాశాల డీన్ శిరీశ్కుమార్ జీ చవాన్ తెలిపారు. దీని వల్ల దేశంలో అ�
‘ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ సీటు సాధిం చాం.. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు.. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలాగైతే చదువుకునేదెలా’ అం టూ వైద్య విద్యార్థులు అసహనం వ్యక్తం చేశా రు.
రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో మెరిట్ విద్యార్థులకు ఏమైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో లీగల్ సెల్ ఏర్పాటు చేసినట్టు మండలి జాతీయ ప్రతిన�
విజయ దశమి అందరికీ పండుగే! ఆ దర్జీ ఇంట ప్రతీ దసరా ప్రత్యేకమే. యుగాల కిందట అసురశక్తిపై అమ్మ సాధించిన విజయానికి ప్రతీకగా మనమంతా దసరా జరుపుకొంటాం! కానీ, ఆదిశక్తి అంశగా భావించే ఆడపిల్లలు సాధిస్తున్న వరుస విజయా
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు సాధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఇద్దరు వైద్య విద్యార్థులకు మాజీమం త్రి ఎమ్మెల్యే హరీశ్రావు బాసటగా నిలిచారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని నర్సాప
MBBS seats | నాడు కేసీఆర్ ఉన్నత విద్యకు పెద్దపీట వేస్తూ గతంలో ఎప్పుడు లేనంతగా ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు నిర్మించారు. వాటి ఫలితాలు నేడు కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. మెడికల్ కాజీల ఏర్పాతో ఎంతో మంద�
ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానంటూ పలు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులను లక్షల రూపాయల మేర మోసగించిన అరగొండ అలియాస్ అరవింద అరగొండ ప్రకాశంను కర్ణాటకలోని బెళగావి సిటీ పోలీసులు అరెస్టు చేశారు.
వైద్య సేవల కోసం సమైక్య రాష్ట్రంలో పడిన గోసకు చెక్ పెడుతూ స్వరాష్ట్రంలో అందరికీ అధునాతన వైద్యం చేరువవుతున్నది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఉమ్మడి జిల్లాలో మొదటగా పాలమూరు, ఆ తర్వాత వనపర్తి, నాగర్కర్నూల్, జోగుళ
కేసీఆర్ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోనూ ఉమ్మడి కోటా అమలు చేస్తే దాదాపు 520 సీట్లు ఇవ్వాల్సి వస్తుందని, అన్రిజర్వ్డ్ కోటాను పాత 20 మెడికల్ కాలేజీలకే పరిమితం చేసింది.
నీట్ యూజీ ఫలితాల్లో మహబూబ్నగర్లోని అక్షర జూనియర్ కళాశాల విద్యార్థి సనా ఫాతి మా 552మార్కులు (720 మార్కులకు) సాధించినట్లు ప్రిన్సిపాల్ విజయ్కుమార్ తెలిపారు.
దేశంలో ఏటా ఎంత మంది డాక్టర్లు తయారవుతున్నారో తెలుసా.. అక్షరాలా లక్షకుపైనే. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్య విపరీతంగా పెరగటంతో క్రమంగా డాక్టర్ల కార్ఖానాగా తయారవుతున్నది.