MBBS Seats | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం కేవలం 50 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండటం జిల్లా విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేంద
ఎంబీబీఎస్ సీట్లను పెంచుతూ ఇటీవల జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నిర్ణయించింది. 2026-27 విద్యా సంవత్సరానికి విడుదల చేసిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం.. రాష్ట్రంలో 810 ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి.
నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) 2026-27 విద్యా సంవత్సరానికి గాను అదనంగా 9,911 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,36,939కి చేరింది.
MBBS Seats: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరిగింది. 2025తో పోలిస్తే ఈ యేడాది సుమారు 7 శాతం సీట్లు పెరిగినట్లు తెలుస్తోంది. దేశంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1.36 లక్షలకు చేరుకున్నట్లు ఎన్ఎంసీ చెప్పిం�
ఎంబీబీఎస్ సీట్ల విస్తరణ పరిమితిపై జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎమ్సీ) కీలక విధాన మార్పును ప్రకటించింది. సీట్ల సంఖ్యను తగినంతగా పెంచుకొనేందుకు అనుమతినిస్తూ ఈ నెల 27న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మే�
ఎంబీబీఎస్ సీట్ల గుర్తింపునకు సంబంధించి ప్రతిపాదనలు పంపొద్దని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) కోరింది. ఈ మేరకు గురువారం మెడికల్ కళాశాలల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, డీన్లకు ఆదేశాలు జారీ చేసింది.
2024-25 విద్యా సంవత్సరానికి గాను 10,650 కొత్త ఎంబీబీఎస్ సీట్లకు జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఆమోదం తెలిపింది. దేశంలో వైద్య విద్యను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
రాష్ర్టానికి అదనంగా 275 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరంలో కొడంగల్ మెడికల్ కాలేజీకి అనుమతి రావడంతో 50 కొత్త సీట్లు అందుబాటులోకి రాగా, ఈఎస్ఐ కాలేజీలో 25, మూడు ప్రైవేటు కాలేజీల్లో 200 సీట్లను
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి. పేదింటి బిడ్డల బంగారు భవిష్యత్తుకు గురుకులాలు బాటలు వేస్తున్నాయి. ఉన్నత విద్యకు ప్రతిభా కళాశాలలు చిరునామాగా నిలుస్తున్నాయి. అందుకు సంగారెడ్డి జిల�
వైద్య విద్యను కేంద్రంలోని బీజేపీ సర్కారు గాలికొదిలేసింది. ఏటికేడు దేశవ్యాప్తంగా వేలల్లో మిగిలిపోతున్న మెడికల్ సీట్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత నాలుగేండ్ల నుంచి దేశవ్యాప్తంగా మెడికల్ సీట
ఈఎస్ఐసీ వైద్య కళాశాలల్లో 35% కార్మిక కుంటుంబాల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లను రిజర్వ్ చేసినట్టు హైదరాబాద్ సనత్నగర్లోని ఈఎస్ఐసీ వైద్యకళాశాల డీన్ శిరీశ్కుమార్ జీ చవాన్ తెలిపారు. దీని వల్ల దేశంలో అ�
‘ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ సీటు సాధిం చాం.. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు.. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలాగైతే చదువుకునేదెలా’ అం టూ వైద్య విద్యార్థులు అసహనం వ్యక్తం చేశా రు.
రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో మెరిట్ విద్యార్థులకు ఏమైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో లీగల్ సెల్ ఏర్పాటు చేసినట్టు మండలి జాతీయ ప్రతిన�
విజయ దశమి అందరికీ పండుగే! ఆ దర్జీ ఇంట ప్రతీ దసరా ప్రత్యేకమే. యుగాల కిందట అసురశక్తిపై అమ్మ సాధించిన విజయానికి ప్రతీకగా మనమంతా దసరా జరుపుకొంటాం! కానీ, ఆదిశక్తి అంశగా భావించే ఆడపిల్లలు సాధిస్తున్న వరుస విజయా
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు సాధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఇద్దరు వైద్య విద్యార్థులకు మాజీమం త్రి ఎమ్మెల్యే హరీశ్రావు బాసటగా నిలిచారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని నర్సాప