జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల బెడదను నియంత్రించడం,కుక్క కాటు సంఘటనలను పునరావతృతం కాకుండా నిరోధించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ పటిష్ట చర్యలు చేపడుతున్నది. మేయర్ అధ్యక్షత ఏర్పాటైన హై లెవెల్ కమిటీ సిఫార్సు �
అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ సాయినగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మేయర్ నీరజ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ కంటి చూపు చాలా ముఖ్యమైనదని అన్నారు. రూ.వేలు వెచ్చించి నిరుపేదలు కంట�
‘కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీరని ద్రోహం చేసిండు. ఏదో చేస్తాడని ఎంపీగా గెలిపిస్తే నాలుగేండ్లలో ఒరగబెట్టిందేమీ లేదు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని, ఇంకా తన తప్
తెలంగాణలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన కార్యక్రమాలను తమ దేశంలో అమలుచేస్తామని బంగ్లాదేశ్ మేయర్ల ప్రతినిధి బృందం ప్రకటించింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం అద్భుతంగా ఉన్నదని, అమలు తీరు బాగ�
మద్యం సేవించి వాహనాలు నడపడం నేరం. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఇలాంటి ప్రమాదాల వల్ల ఎవరో ఒకరిని కోల్పోయిన కుటుంబాలు ఉంటాయి. అలాంటి వారిని పరామర్శించి, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని చెప్పిందా మేయర్. ఆ తర్వ
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన స్థలంలో బూతులు తిట్టారు. సాటి సభ్యురాలు, నగర ప్రథమ పౌరురాలు అని కూడా చూడకుండా ‘దమ్ముంటే.. ధైర్యముంటే’ అంటూ పరుష పదాలు వాడారు. రెచ్చిపోయి టీఆర్ఎస్ కార్పొరేటర్ల గల్లాలు పట్ట�
నగరంలో ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం స్మార్ట్సిటీలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ వై సునీల్ రావు తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థల�
బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం ఏడవ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2022-23 వార్షిక బడ్జెట్ రూ.6150 కోట్లకు స్టాండింగ్ కమిటీ ఆమోదించింది
ప్రతి గల్లీలో అభివృద్ధి పనులు చేపట్టి వసతులు కల్పించడమే ధ్యేయమని మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నా రు. ఈ మేరకు బుధవారం నగరపాకల పరిధి 15వ డివిజన్ వీజీ కాలనీలో స్థానిక కార్పొరేటర్
Chennai Mayor | తొలిసారి ఓ దళిత మహిళ చెన్నై నగరపాలక సంస్థ మేయర్గా ఎంపికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన అధికార పార్టీ డీఎంకేకి చెందిన 29 ఏండ్ల ఆర్ ప్రియ (Priya) మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ద�