BRS Corporators | పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నంబర్ 1లో ఉన్న భారీ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో వార�
ఓ యాభై మంది మాజీ ఎమ్మెల్యే అనుచరులు.. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు ఏకంగా ఇరవై కార్లు.. మరోవర్గానికి చెందిన ఒక కారు ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కగానే భారీ చేజింగ్.. వారిని తరుముతూ నానాహంగామా.. ఢీకొట్టి వాహనాన్న�
పీర్జాదిగూడ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు పావులు కదుపుతున్నట్లు చర్చ కొనసాగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఏదో విధంగా ప్రలోభపెట్టి మే�
ఉప్పల్-నారపల్లి మధ్య కేంద్రప్రభుత్వం చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులు ఏండ్లుగా నత్తనడకన కొనసాగుతుండడంతో ఆ రహదారి దుర్భరంగా మారి యాదాద్రి, వరంగల్ వెళ్లే ప్రయాణికులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చెరువుల సుందరీకరణకు చర్యలు చేపట్టడంతో పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని గూడెం చెరువు (పెద్ద చెరువు) మినీ ట్యాంక్ బండ్లా రూపుదిద్దుకున్నది. సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువ�
ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ వసతులు కల్పిస్తూ కేసీఆర్ సర్కారు విద్యారంగానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ‘భువన్ సర్వే’ కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ సర్వేపై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని మేయర్ జక్కా వెంకట్ రెడ్డి సూచించారు.
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు భవిష్యత్ అవసరాలకు అనేక అభివృద్ధి పనులు చేపడుతూ దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతున్నట్లు పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్రెడ్డి చ�
పీర్జాదిగూడ: దళిత బంధు పథకం ప్రారంభోత్సవానికి మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో హుజురాబాద్ కు నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. వీరిలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం, డిప్యూటీ మేయర్, క�
పీర్జాదిగూడ: ఏడాదిలోపు పిల్లల్లో ఊపిరితిత్తులకు సంక్రమంచే వ్యాధి నివారణకు వేసే న్యూమోకాకల్ కాంజుగూట్ (పీవీసీ) వాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని దీనిని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పీర�
పీర్జాదిగూడ, ఆగస్టు : ప్రైవేటుపాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతున్నదని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. ఈ మేరుకు శుక్రవారం నగరపాలక పరిధి పర్వతాపూర్లోని ప