ఆధ్యాత్మిక కేంద్రంలో అలజడి చెలరేగింది. ఏడుపాయల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో దోపిడీ జరిగింది. రివాల్వర్తో బెదిరించి అగంతకులు హల్చల్ చేశారు. ఏడుపాయల్లో విందు ముగించుకుని సరదాగా పేకాడుతున్న వారిపై దాడి
కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్ట పగలు భారీ దోపిడీ చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు పన్ను విభాగ అధికారులమని చెప్పుకుంటూ, సుమారు రూ.7 కోట్ల నగదుతో ఉడాయించారు. బుధవారం ఓ బ్యాంక్ నుంచి భారీ మొత్తంలో నగదుతో బయ
అమెరికాలోని ఓ నగల దుకాణంలోకి చొరబడ్డ దోపిడీ దొంగలు మెరుపువేగంతో తమ పనిపూర్తిచేశారు. రెండు నిమిషాల వ్యవధిలో భారీ దోపిడీకి పాల్పడ్డారు. వెస్ట్ సియాటెల్ లోని మినాషే అండ్ సన్స్ నగల దుకాణంలో తాజాగా ఈ ఘటన
హైదరాబాద్లో ని చందానగర్ ఖజానా జ్యువెలరీలో దుండగులు తుపాకులతో వచ్చి సిబ్బందిపై కా ల్పులు జరిపి బంగారం, వెండి ఆభరణ లు చోరీచేసి పాపోయారు. మంగళవా రం పటాన్చెరు పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. పటాన్చెరు ఎస్హ
చందానగర్ పోలీస్ స్టేషన్కు సరిగ్గా కిలోమీటర్ దూరంలో.. కాలినడకన నడుచుకుంటూ వెళితే 5 నిమిషాల సమయం మంగళవారం ఉదయం సరిగ్గా 10.35నిముషాలు.. చందానగర్లోని ఖజానా జువెల్లర్స్ షోరూమ్..మాస్క్లు ధరించి ఒక్కసారిగ�
ఇంటి ముందు నల్లా ఆన్ చేసిన అగంతకులు.. ఆ శబ్ధానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దంపతులపై కత్తులతో దాడి చేసి భారీ దోపిడీకి ఒడిగట్టారు. 70 తులాల బంగారంతో పాటు రూ.7 లక్షల నగదుతో ఉడాయించారు.
పంజాబ్లోని లుధియానాలో బ్యాంకులకు, ఏటీఎంలకు నగదును సరఫరా చేసే కంపెనీ సీఎంఎస్లో శుక్రవారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. ఆయుధాలతో వచ్చిన 10 మంది ముసుగు దొంగలు సిబ్బందిని తుపాకులతో బెదిరించి రూ.7 కోట్లను దోచ