రంజాన్ (Ramadan) పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. పలు ప్రాంతాల్లో రద్దీని బట్టి ట్రాఫిక్ను దారి మళ్లించనున్నారు.
రంగారెడ్డి జిల్లా రావిర్యాల్లో రూ.245 కోట్ల వ్యయంతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న విజయ మెగా డెయిరీని ఆగస్టులో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధి
Summer Art Camp | హైదరాబాద్ : మాసబ్ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సమ్మర్ ఆర్ట్ క్యాంపును నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి.గంగాధర్ త�
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంకల్పించారని, ఇందులో భాగంగా మహిళా జర్నలిస్టులకు (Female Journalists) కూడా ఉచిత ఆరోగ్య పరీక్షలు
అసెంబ్లీ సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికా�
మెహిదీపట్నం : పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడిని అతడి స్నేహితులే దారుణంగా హత్య చేసిన సంఘటన హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మ
హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్. అయితే, ఈ మహానగరంలో మనకు చికెన్, మటన్ బిర్యానీలు ఎక్కడ ఫేమసో తెలుసు. కానీ కమ్మని ఫిష్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందని అడిగితే చాలా మంది తెలియ
బన్సీలాల్పేట్ : లబ్ధిదారుల సమక్షంలో అర్హులను ఎంపిక చేస్తూ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర మత్స్య, పాడి, పశు సంవర్థక, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ
Masab tank | నగరంలోని మాసబ్ట్యాంక్లో (Masab tank) భారీ ప్రమాదం తప్పింది. మాసబ్ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఓ ట్రావెల్స్ బస్సుపై విద్యుత్ స్తంభం పడింది.
మెహిదీపట్నం : నాలాలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..మాసాబ్ట్యాంక్ ఎంజీనగర్ ఒవైసీ పురాలో నివస
తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ర్ట మత్స్య సహకార సంఘాల సమాఖ్య సహకారంతో ఫిష్ క్యాంటీన్లను నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వమే ప్రత్యేక రాయితీలు �