Suspend | న్యాయం కోసం పోలీసు స్టేషన్కు వెళ్లిన వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించిన హోంగార్డును జిల్లా పోలీసు అధికారులు సస్పెండ్ చేసిన ఘటన ఏపీలోని అనంతపురం (Anantapuram ) జిల్లాలో చోటు చేసుకుంది .
Woman Murder | వివాహితను ప్రియుడు గర్భవతిని చేశాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేసింది. ఈ నేపథ్యంలో స్నేహితులతో కలిసి ఆ మహిళను హత్య (Woman Murder) చేశాడు. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
కరీంనగర్లోని భగత్నగర్ క్రిస్టల్ ప్లాజా అపార్టుమెంట్లో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. శుక్రవారం ఉదయం ఆమె బంధువులు వచ్చి తాళం పగులగొట్టి చూసే సరికి మృతి కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందిం�
పొరుగూరు నుంచి వచ్చిన ఓ వివాహితను కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో వదిలేసి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృత�
ఓ వివాహితపై ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈసంఘటన కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమారం చెరువు శివారులో జరిగినట్లు తెలిసింది. హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు�
పెంపుడు కొడుకు చేసిన తప్పిదానికి ఓ తండ్రి బలయ్యాడు. జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో ఆదివారం ఈ ఘటన సంచలనం సృష్టించింది.. త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం పట్టణంలోని కూలీలైన్ ఏరియాకు చెందిన దొడ�
పెద్దపల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. స్థనికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని మంథని మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల శ్రీలత(34) అనే వివాహిత ఉర�
సోమవారం రోజున వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. అమావాస్యతో కూడి ఉన్న సోమవారం శివారాధనకు మరింత విశిష్టమైనదని చెబుతారు. ఈ రోజు తెల్లవారుజామునే స్నానాలు చేసి, మగవాళ్లు సూర్యుడికి తర్పణాలు సమర్పించ�
పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మధుసూదన్ వివరాల ప్రకారం శ్రీరామకాలనీలో నివాసముంటున్న పింకి కుమారి (22) గృహిణి. 17న �
వెంగళరావునగర్ : ప్రియురాలి పై ప్రియుడు దాడికి తెగబడ్డాడు. నడి రోడ్డు పై కత్తితో ప్రియురాలి పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రియురాలి గొంతు, మెడ పై కత్తితో పొడిచాడు. హైదరాబాద్ ఎర్రగడ్డలో పట్టపగలు ఈ దారుణ
Crime news | వివాహిత మహిళపై అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని సూరంపల్లి గ్రామానికి చెందిన వరాల సంగమ్మ (45) అక్టోబర్ 16న సాయం