Committed suicide | నార్సింగిలో(Narsingi) విషాదం నెలకొంది. 14వ అంతస్తు నుంచి దూకి ఓ వివాహిత(Married woman )ఆత్మహత్యకు(Committed suicide) పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Brutal murder | చందానగర్(Chandanagar) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత( Married woman) దారుణ హత్యకు(Brutal murder) గురైంది. నల్లగండ్ల లక్ష్మీ విహార్ లో నివాసం ఉంటున్న విజయ లక్ష్మి(32) అనే మహిళను నిందితుడు కత్తితో గోంతు కోసి హత్యకు పాల్పడ్డాడు.
Man Forced To Drink Urine | వివాహిత మహిళతో కలిసి ఒక వ్యక్తి పారిపోయాడు. ఈ నేపథ్యంలో కొందరు ఆ వ్యక్తిని కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. (Man Forced To Drink Urine) అలాగే చెప్పులు నాకించారు. ఆ మహిళతో కూడా చెప్పుతో కొట్టించారు.
Warangal | వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వర్ధన్నపేట(Wardhannapet) మండలం ఇల్లంద గ్రామంలో ఓ వివాహిత(Married woman) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
Commits suicide | వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజుల రామారం(Gajula ramaram)లో చోటు చేసుకుంది.
Married Woman Dupes Man | వివాహిత మహిళ ఒక వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. రెండో భర్త ద్వారా బెదిరించి డబ్బులు దోచుకుంది. (Married Woman Dupes Man) ఈ మోసం గురించి తెలియడంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ మహిళపై కేసు నమోదు చే
ఆంధ్రప్రదేశ్లోని (AP) విశాఖపట్నంలో (VIshakapatnam) ఓ యువతి ట్రయాంగిల్ లవ్స్టోరీ కలకలం రేపింది. గోపాలపట్నానికి (Gopalapatnam) చెందిన ఓ యువతి ఒకేసారి ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపింది.
Suspend | న్యాయం కోసం పోలీసు స్టేషన్కు వెళ్లిన వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించిన హోంగార్డును జిల్లా పోలీసు అధికారులు సస్పెండ్ చేసిన ఘటన ఏపీలోని అనంతపురం (Anantapuram ) జిల్లాలో చోటు చేసుకుంది .
Woman Murder | వివాహితను ప్రియుడు గర్భవతిని చేశాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేసింది. ఈ నేపథ్యంలో స్నేహితులతో కలిసి ఆ మహిళను హత్య (Woman Murder) చేశాడు. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
కరీంనగర్లోని భగత్నగర్ క్రిస్టల్ ప్లాజా అపార్టుమెంట్లో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. శుక్రవారం ఉదయం ఆమె బంధువులు వచ్చి తాళం పగులగొట్టి చూసే సరికి మృతి కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందిం�
పొరుగూరు నుంచి వచ్చిన ఓ వివాహితను కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో వదిలేసి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృత�
ఓ వివాహితపై ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈసంఘటన కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమారం చెరువు శివారులో జరిగినట్లు తెలిసింది. హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు�
పెంపుడు కొడుకు చేసిన తప్పిదానికి ఓ తండ్రి బలయ్యాడు. జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో ఆదివారం ఈ ఘటన సంచలనం సృష్టించింది.. త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం పట్టణంలోని కూలీలైన్ ఏరియాకు చెందిన దొడ�