‘ఆ అబ్బాయితో పెండ్లి ఇష్టమేనా తల్లీ’ – అమ్మానాన్న ప్రశ్న. ‘డేటింగ్ చేద్దామా?’ – ఓ స్నేహితుడి ప్రతిపాదన. ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు, ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు సైకాలజిస్టులు. జీవ�
సినిమా ఇండస్ట్రీలో కమెడియన్లు అంటే కేవలం మేల్ మాత్రమే గుర్తుకు వస్తారు. ఫిమేల్ కమెడియన్స్ చాలా తక్కువగా ఉన్నారు మన దగ్గర. తెలుగులో రమాప్రభ, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు మినహాయిస్తే లేడీ కమెడియన్లు అరుదుగా క
నా వయసు 29 ఏండ్లు. ప్రస్తుతం మరో రెండేండ్లలో పెండ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. నా స్నేహితులు మాత్రం 30 ఏండ్లు దాటాక పెళ్లి చేసుకుంటే సెక్స్ పరమైన సమస్యలు వస్తాయంటున్నారు. నిజమేనా?
జూన్ 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కత్తి మహేష్ దాదాపు పది రోజుల పాటు చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూలై 10న కన్నుమూసారు. కత్తి మహేష్ మృతితో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు,శ్రేయ
మూడుపదులు దాటిన కథానాయికలకు ‘మీ పెళ్లెప్పుడు’ అనే ప్రశ్న తరచుగా ఎదురవుతుంటుంది. పంజాబీ సోయగం తాప్సీకి కూడా అదే ప్రశ్న వేస్తున్నారట. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా పెళ్లి గురించే అడుగుతున్నారని చెప్పింది తాప�
మెహ్రీన్ పెళ్లి క్యాన్సిల్ | హర్యానాకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన భజన్ లాల్ బిష్ణోయ్ కుటుంబానికి కోడలిగా వెళ్లడానికి నిశ్చితార్థం కూడా చేసుకుంది మెహ్రీన్. కానీ పెళ్లిపీటలు ఎక్కకముందే క్యాన్స�
పెండ్లి కోసం బోర్డర్ దాటిన బెంగాలీ యువకుడుతిరిగి వస్తుండగా అరెస్టుకోల్కతా, జూన్ 28: ఫేస్బుక్లో కలిసిన ఒక అమ్మాయిని ప్రేమించిన ఆ యువకుడు.. ఆమెను పెండ్లి చేసుకోవడానికి సరిహద్దు కంచెను అక్రమంగా దాటాడు.
అభిమానులతో ఇన్స్టాగ్రామ్లో జరిపిన చిట్చాట్లో తమిళ యువ దర్శకుడు విఘ్నేష్శివన్ పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. ముఖ్యంగా ఆయన ప్రేయసి, అగ్ర కథానాయిక నయనతార గురించి అభిమానులు ఎక్కువగా ప్రశ్�
హైదరాబాదీ మోడల్ మిలింద్ చాంద్వానీతో చాలా కాలంగా ప్రేమలో ఉంది అవికాగోర్. తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఈ జంట ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. త్వరలో వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నట�
టాలీవుడ్ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ కొద్ది రోజుల క్రితం భవ్య అనే వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. పెళ్లి కోసం ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో లాక్డౌన్ అనౌన్స్ చేయడంతో పెళ్లి పోస్�
కత్తులు దూసుకున్న కుటుంబీకులు | పెళ్లి పత్రికలో పేర్లు లేవన్న కారణంతో కుటుంబీకులు రెండువర్గాలుగా విడిపోయి పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. దాడిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.