హైదరాబాద్ : ఓ యువకుడికి పెళ్లి కావట్లేదని తల్లి, సోదరి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఎన్ని సంబంధాలు చూసినా అన్ని విఫలం అవుతుండటంతో.. చేసేదేమీ లేక తనువు చాలించాలనుకున్నారు. దీంతో 18 నెలల పసిబ�
భద్రాద్రి కొత్తగూడెం : వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ యువతికి మరొకరితో వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియురాలు.. తన ప్రియుడి�
అమరావతి : కాబోయే భర్తతో ఆనందంగా గడపాల్సింది పోయి.. కళ్లకు గంతలు కట్టి కత్తితో దాడి చేసింది. ఈ దారుణ ఘటన విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వీ మా�
సికింద్రాబాద్ : ఓ యువకుడు ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వి�
తిరువనంతపురం: పెండ్లి చేసుకునేందుకు నిరాకరించిన వ్యక్తిపై ఇద్దరు పిల్లల తల్లి యాసిడ్ పోసింది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 35 ఏండ్ల షీబా, 28 ఏండ్ల అరుణ్ కుమార్కు ఫేస్బుక్లో పరిచయం ఏర్పడిం�
న్యూఢిల్లీ : పెండ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో 21 ఏండ్ల యువతిపై ఆమె బావ యాసిడ్తో దాడి చేసిన ఘటన దేశ రాజధానిలో వెలుగుచూసింది. నిందితుడు చాలాకాలంగా మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ�
Gujarat | అమ్మనాన్న చూసిన అబ్బాయి నచ్చలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాద ఘటన గుజరాత్లోని భావ్నగర్లో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. భావ్నగర్లోని ప్రభుత్�
ప్రేయసిని ఇంప్రెస్ చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో ప్రయత్నిస్తుంటారు. ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ కు మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేస్తూ పానీపూరిలో రింగ్ ను ఉంచి ప్రేయసిని ఆశ్చర్యంలో ముంచ
అహ్మదాబాద్ : ఓ 23 ఏండ్ల యువకుడు క్రూర మృగంలా ప్రవర్తించాడు. మ్యారేజ్ ప్రపోజల్కు నిరాకరించిన 16 ఏండ్ల బాలికపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణ ఘటన గుజరాత్లోన