నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 9.407కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ఎక్కడ దాచినా ఆబ్కారి అధికారులు పట్టుకుంటుండడంతో ఇక దేవుడే దిక్కనుకుని, పూజా మందిరంలోని దేవుళ్ల చిత్రపటాల వెనక గంజాయిని దాచిపెట్టిన ఒక ఘరానా పాతనేరస్తుడు ఆబ్కారీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. తప్పు చ
ఒడిస్సా కేంద్రంగా నగరంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతన్న ఏడుగురి ముఠాను రంగారెడ్డి డివిజన్ ఎన్ఫోర్స్మెంట్ పొలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 3.7కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆబ్కారీ పోలీసులు దాడులు జరిపి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.3.5లక్షల విలువజేసే 5.260 కిలోల గంజాయితో పాటు కారు, సెల�
రంగారెడ్డి జిల్లాలో గంజాయి విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యువతే టార్గెట్గా నిషేధిత మత్తు పదార్థాల అమ్మకాలు సాగుతున్నాయి. జిల్లాలోని శివారు ప్రాంతాలు వీటికి అడ్డాగా మారాయి. గంజాయి, ఇతర మాదక ద్రవ్యా�
ఓయో రూమ్ కేంద్రంగా గంజాయి విక్రయాలు జరుపుతున్న వ్యక్తిని శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓయో రూంలో నిందితుడి వద్ద నుంచి రూ.లక్ష విలువ చేసే 4కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. శంష�
ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో గంజాయి గుప్పుమంటున్నది. ఎక్కువగా ఇంజినీరింగ్, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉండడంతో యువత, విద్యార్థులను టార్గెట్ చేస్తూ మత్తులోకి దించుతున్నారు.
గంజాయి గుప్పుమంటున్నది. మహబూబ్నగర్ జిల్లాలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాత్రివేళల్లో యువత విచ్చలవిడిగా తిరిగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దారినపోతున్న వారిపై దాడులు చేస్తు న్న సంఘటన