Car Sales | మార్చి కార్ల సేల్స్ లోనూ మారుతి సుజుకిదే హవా.. హ్యుండాయ్ క్రెటా, టాటా మోటార్స్ పంచ్, నెక్సాన్ మినహా అమ్ముడైన టాప్-10 మోడల్ కార్లలో మారుతి సుజుకి కార్లే. కొత్తగా ఆ జాబితాలో గ్రాండ్ విటారా కూడా వచ్చి చేరిం
GST Collection | గతేడాది ఏప్రిల్ తర్వాత రికార్డు స్థాయిలో మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్ నెలలో రూ.1.68 లక్షల కోట్లు వసూలైతే, గత నెలలో రూ.1,60, 612 కోట్లు వసూలయ్యాయి.
East to west yatra | అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ నుంచి గుజరాత్లోని పోర్బందర్ వరకు రాహుల్ గాంధీ యాత్ర కొనసాగేలా రూట్ను రూపొందిస్తున్నట్లు జైరాం రమేష్ ఆదివారం తెలిపారు. ఈసారి తూర్పు నుంచి పడమర వరకు చేపట్టే య�
మహిళలు పరిశోధనలు, సైన్స్ రంగాల్లోకి మరింతగా రావాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం, విజ్ఞానదర్శిని, మహిళా కమిషన్, ఈపీటీఆర్ఐ �
G20 | మార్చి 6, 7 తేదీల్లో జీ20 సమావేశాలు జరుగనున్నాయి. గ్లోబల్ పార్టనర్షిప్ ఫర్ ఫైనాన్సియల్ ఇన్క్లుజన్ సదస్సు జరుగనున్నది. సదస్సుకు అన్ని జీ20 దేశాలు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులతో పాటు ఇతర అంతర్జాతీయ ప్ర
రీర్లో చివరి గ్రాండ్స్లామ్ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ఆస్ట్రేలియా ఓపెన్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మిక్స్డ్ డబుల్స్లో భారత సీనియర్ ఆటగాడు రోహాన్ బోపన్నతో జట్టు కట్టిన ఈ �
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఇంధన డిమాండ్ భారీగా పెరిగింది. ఈ ఏడాది మార్చిలో డిమాండ్ మూడేళ్ల గరిష్టానికి చేరింది. 4.2శాతం పెరగడంతో మార్చిలో పెట్రోలియం ఉత్పత్తి వినియోగం 19.41 మిలియన్ టన్నులుగ�
దేశంలో గత 122 ఏండ్లలో ఎన్నడూ లేనంత గా మార్చి నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం వెల్లడించిం ది. పశ్చిమ అలజడులు లేకపోవడం వల్ల వర్షపాతం లో లోటు ఏర్పడిందని, అందుకే ఉత్తర, దక్షిణ �
గ్రేటర్లో ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం 12 దాటితే నగరం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలుండటంతో వడదెబ్బ ప్రభావం పొంచి ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ర�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండలతో పాటుగా విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. గతేడాది మార్చి నెలలో అత్యధిక డిమాండు 5.5 కోట్ల యూనిట్లు ఉంటే, ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 6.5 కోట్ల యూనిట్లుగా నమోదైంది. వచ్�
మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ప్రతి ఏటా సాధారణంగా ఏప్రిల్ మొదటివారం నుంచి ఎండలు తీవ్రమవుతాయి. మే నెలలో వడగాడ్పులు వీస్తాయి. కానీ, ఈ ఏడాది మార్చి మూడోవారం నుంచే ఎండలు మండుతున్నాయి. నల్లగొండ జిల్లాల�
ఉష్ణతాపం ఒక్కసారిగా పెరిగిపోయింది.. భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలుచోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలోనే �