Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో మార్చి మాసంలో జరుగునున్న విశేష కార్యక్రమాల వివరాలను టీటీడీ అధికారులు విడుదల చేశారు.
Tirumala | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23న తేదీ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలి�
తంలో ఎప్పుడూ లేనంత ఉష్ణోగ్రత ఈ ఏడాది మార్చి నెలలో నమోదైనట్టు యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థకు చెందిన కోపర్నికస్ ైక్లెమెట్ చేంజ్ సర్వీస్(సీ3ఎస్) మంగళవారం వెల్లడించింది.
భానుడు భగభగ మండుతున్నాడు. గతనెల చివరి వారం నుంచే తన ప్రతాపాన్ని చూపిస్తున్నా.. కొన్ని రోజులుగా మరింతగా సెగలు కక్కుతూ జనాలకు చెమటలు పట్టిస్తున్నాడు. మార్చి నెల ఆరంభంలోనే ఇలా ఉంటే మున్ముందు మరెంత తీవ్రంగా �
Interr Exams | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలను( First examinations) నిర్వహిస్తున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు వెల్లడించారు.
న్యూఢిల్లీ : వస్తు సేవల పన్నుల (GST) వసూళ్లు రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా ఆరోసారి జీఎస్టీ వసూళ్లు 1.30లక్షల కోట్