Vishnu Sahasranama Parayanam | మహబూబ్నగర్ జిల్లా మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయం వీరభద్రస్వామి ఆలయంలో అఖండ విష్ణు సహస్రనామ పారాయణం
భక్తిశ్రద్ధలతో కొనసాగింది.
మరికల్ మండలం పల్లె గడ్డ గ్రామానికి చెందిన సుమారు 100 మంది శ్రీవారి భక్తులు మన్నెంకొండలో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ కళ్యాణ మహోత్సవం కోసం పాదయాత్ర చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రీవారి భక్తులు మాట్లాడుతూ పల్లె గడ్డ గ్రామంలో ని ప్రతి ఇంటి నుండి ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ పుణ్యక్షేత్రాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు
జిల్లా కేంద్రం సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పేదల తిరుపతిగా పిలిచే మన్యంకొండ ఆలయానికి అంతర్జాతీయస్థాయి లో మొట్టమొదటి రోప్వే సౌకర్యం కల్పించే న మునాలను రాష్ట్ర పర్యాటక, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్�
మహబూబ్నగర్ జిల్లాలో అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం, పర్యాటక కేంద్రం మన్యంకొండ వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అతిపెద్ద, తొలి రోప్వేను నిర్మించనున్నట్టు పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు
రాష్ట్రంలోనే తొలిసారి మహబూబ్నగర్ జిల్లాలోని మన్యంకొండ దేవాలయం వద్ద రోప్వే సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విషయమై పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఉన్నతాధికారులతో సమీక్షి
రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన్యంకొండపై కేబుల్కార్ ఏర్పాటు చేసి వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి తెస్తామని ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
మహబూబ్నగర్, ఆగస్టు 31 : పర్యాటకుల సౌకర్యార్థం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో మన్యంకొండ అలివేలు మంగ దేవాలయం సమీపంలో జాతీయ రహదారి చెంతనే బడ్జెట్ హోటల్ నిర్మిస్తున్నట్లు సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ �
మహబూబ్నగర్ : జిల్లాలో తెలంగాణ తిరుపతిగా సుప్రసిద్ధమైన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన్యంకొండలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్�