MLC Kalvakuntla Kavitha | శనివారం కూచారం గ్రామంలో జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూచారం హనుమాన్�
Harish Rao | ఈరోజు కేసీఆర్ వచ్చారు కాబట్టి రైతుకు విలువ పెరిగింది. భూమికి ధర పెరిగింది. సద్ది తిన్న రేవు తలవాలి .. పనిచేసిన కేసీఆర్ను ఆశీర్వదించాలి అని హరీశ్రావు కోరారు.
సిద్దిపేట వాసుల రైలు కల త్వరలోనే నెరవేరనున్నది. గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తికాగా, శుక్రవారం రైల్వే సేఫ్టీ అధికారులు ట్రయల్న్న్రు విజయవంతంగా నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి బయల
Siddipet | సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట వాసుల దశాబ్దాల రైల్వే కల సాకారం కానున్నది. సిద్దిపేట రైల్వేస్టేషన్లో తొందరలోనే రైలు కూత వినబడనున్నది. గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తవ్వగా.. శుక్రవారం
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
బంగారు తెలంగాణ సాధన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషిలో తమవంతు భాగస్వామ్యం కొనసాగిస్తామని ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్పురి తెలిపారు.
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ గడల శ్రీనివాస్రావు అన్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై హెల్త్క్యాంప్లో చికి�
జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ మనోహరాబాద్, డిసెంబర్ 29 ః సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతుబంధును ఎట్టిపరిస్థితుల్లో ఆపరని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశ�
మనోహరాబాద్ : ద్విచక్ర వాహనాన్ని టాటా ఎస్ వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఎస్ఐ రవికాం
మనోహరాబాద్: ఆడ పిల్లలను స్వేచ్ఛగా పెరగనిద్దామని, మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. శివ్వంపేట మండల చెండి ఫంక్షన్హాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఆడపి�