ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో గత నెలన్నర రోజులుగా కొనసాగుతున్న హింసాకాండపై ప్రధాని మోదీ నోరు మెదపకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మోదీ మౌనానికి నిరసనగా మణిపూర్ వాసులు ఆదివారం ఆయన ‘మన్కీ బాత్' కార్�
గత నెల 30న ప్రసారమైన ప్రధాని మన్కీ బాత్ 100వ ఎపిసోడ్ వినలేదని డెహ్రాడూన్లోని ఓ స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు రూ.100 జరిమానా విధించింది. దీన్ని నిరసిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థుల హక్కుల జాతీయ సంఘం అధ్�
బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లాలో మొక్కవోని దీక్షతో 20 ఏండ్ల పాటు కాలువ తవ్వి తన గ్రామానికి నీరు తీసుకొచ్చిన లౌంగి భూయాన్, పచ్చదనం లేకపోతే మనిషికి మనుగడే లేదని తన జీవితకాలమంతా కోటి మొక్కలకు పైగా నాటిన ‘తె
అదేదో టీవీ యాడ్ లో...ఏం నడుస్తున్నదని అడిగేతే...అంతా ఫాగ్.. నడుస్తున్నదని చెప్పినట్లు...దేశంలో ఏం నడుస్తున్నదని ప్రశ్నిస్తే....అంతా ప్రధాని మోదీ..‘మన్ కీ బాత్' గురించిచెబుతున్నారు. ఏ పేపర్లో చూసినా, ఏ టీవీ ల�
Mann Ki Baat | 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి.. ఒకదాని వెంట ఒకటిగా వందలాది హామీలు ఇచ్చారు. అయితే, ఆయన ఇచ్చిన 100 హామీల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటికీ పూర్తిగా అమలుకాలేదు.
Wrestlers Protest | లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. ‘మా మన్ కీ బాత్ ఎందుకు విన�
Jairam Ramesh | ప్రధాని నరేంద్రమోదీ ప్రతి నెలాఖరులో నిర్వహించే మన్ కీ బాత్పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేశ్ చురకలు వేశారు. ఈ నెల 30న నిర్వహించేది మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కావడంతో.. దానికి �
ప్రధానమంత్రి మన్కీ బాత్ వంద ఎపిసోడ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ఈ నెల 26న నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను రేడియో ప్రసార భ�
‘పహలే పొఠోబా, నంతర్ విఠోబా’ అంటరు భక్త తుకారాం. పండరీపుర విఠలుడిని తన సర్వస్వంగా భావించి ఉన్నత మానవ జీవన విలువలు, జీవన్ముక్తి సోపానాల గురించి తత్వాలు పాడిన తుకారాం కూడా కడుపు నింపుకోవడాన్ని మించిన, పదిమ�
Mann Ki Baat: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ 2022 ఏడాదికిగాను తన తొలి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతినెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్
న్యూఢిల్లీ: కలలను నెరవేర్చుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య దీనికి ఉదాహరణ అని కొనియాడారు. ఆదివారం నిర్వహించిన ఈ ఏడాది చివరి ‘మన్